జాతీయ రహదారి 30 (భారతదేశం)
(జాతీయ రహదారి 221 నుండి దారిమార్పు చెందింది)
జాతీయ రహదారి 221 | |
---|---|
Major junctions | |
ఉత్తరం end | విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ |
దక్షిణం end | జగదల్పుర్, ఛత్తీస్ఘడ్ |
Location | |
Country | India |
States | ఆంధ్ర ప్రదేశ్ |
Primary destinations | కొత్తగూడెం - భద్రాచలం - పెంట |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 30(పాత పేరు: జాతీయ రహదారి 221) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణాన్ని ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ పట్టణాన్ని కలుపుతుంది. దీని పొడవు సుమారు 329 కిలోమీటర్లు [1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 221 నుండి 30 గా మార్చబడింది.[2]
రాష్ట్రాల వారి పొడవు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్– 137.26 km (85.29 mi)[2]
- చత్తీస్ గఢ్– 174 km (108 mi)[2]
దారి
[మార్చు]- ఈ రహదారి ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ, కొండపల్లి, తిరువూరు, కొత్తగూడెం, భద్రాచలం, నెల్లిపాక పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది.
- ఈ రహదారి చత్తీస్ గఢ్ లో కుంట, పెంట, సుక్మా, దర్బ, సొసాన్పల్ ద్వారా ప్రయాణిస్తుంది.
కూడళ్ళు
[మార్చు]- ఇది విజయవాడ వద్ద ఎన్.హెచ్.9 తో కలుస్తుంది.
- ఇది జగదల్పుర్ వద్ద ఎన్.హెచ్.16 తో కలుస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 2.2 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.