అరుంధతీ రాయ్

వికీపీడియా నుండి

అరుంధతి రాయ్ ప్రముఖ రచయిత్రి. ఈమె కేరళ కు చెందిన మహిళ. ఈమె రచన "ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్" కు 1997 లో బుకర్ బహుమతి లభించింది. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, "నర్మదా బచావో" ఆందోళనను సమర్ధిస్తూ ఈమెరాసిన "ది గ్రేటర్ కామన్ గుడ్" రచన వివాదాస్పదంగా మారినది.

పేజీకి సంభందించిన లింకులు