అశోక స్తంభం
వికీపీడియా నుండి
వైశాలి లోని అశోకుని స్తంభం.
అశోక స్తంభాలు (Pillars of Ashoka) ఉత్తరభారతదేశంలో తరచూ కానవచ్చే స్తంభాలు. వీటిని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీ.పూ. మూడవ శతాబ్దంలో స్థాపించాడు.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
చాలా స్తంభాలలో 'అశోకుని శాసనాలు', 'గౌతమబుద్ధుని ఉపదేశాలు' కానవస్తాయి. ఇందులో సారనాథ్ లోని 'నాలుగు సింహాల' స్తంభం ముఖ్యమైనది. ఈ స్తంభం నేటికినీ సారనాథ్ సంగ్రహాలయం లో భద్రపరచబడినది.
ప్రసిద్ధ 'అశోకుని సింహ రాజధాని', సారనాథ్ సంగ్రహాలయం లో భద్రపరచబడినది.
సారనాథ్ స్తంభం పై భాగాన ఈ 'అశోకుని సింహ రాజధాని, గలదు. ఈ స్తంభంలో అశోకుని శాసనాలు వున్నవి.
ఈ స్తంభంలో, 'కలువ పువ్వు' (క్రిందివైపుకు తిరిగివున్నది), అశోకచక్రం, నాలుగు జంతుబొమ్మలు 'ఏనుగు, ఎద్దు, గుర్రం మరియు సింహం' గలవు.
దస్త్రం:Sarnath Ashoka Pillar.jpg
అశోకుని స్తంభం శిథిలాలు. సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడినవి.
ఏక సింహ రాజధాని [మార్చు]
వైశాలి లోని, ఏక సింహ రాజధాని యొక్క ముఖదృశ్యం.
ఈ ఏకసింహ రాజధాని వైశాలి లో గలదు.
నోట్స్ [మార్చు]
ఇవీ చూడండి [మార్చు]
బయటి లింకులు [మార్చు]
| క్రీ.పూ. 238 కి చెందిన ఆరవ స్తంభానికి చెందిన భాగం, ఇందులో అశోకుని శాసనాలు, బ్రాహ్మీ లిపిలో వ్రాయబడినవి. బ్రిటిష్ మ్యూజియం లో భద్రపరచబడినది. | లుంబినీ లోని అశోక స్తంభం. | థాయిలాండ్ లో చియాంగ్మాయి వద్ద గల 'వాట్ ఉ మాంగ్' లో గల అశోక స్తంభం. |