Coordinates: 16°22′45″N 79°58′56″E / 16.379117°N 79.982213°E / 16.379117; 79.982213

ఇనిమెట్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇనిమెట్ల
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఇనిమెట్ల is located in Andhra Pradesh
ఇనిమెట్ల
ఇనిమెట్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°22′45″N 79°58′56″E / 16.379117°N 79.982213°E / 16.379117; 79.982213
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు జిల్లా
మండలం రాజుపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522615
ఎస్.టి.డి కోడ్

ఇనిమెట్ల, పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఉండేల మాలకొండారెడ్డి - ప్రముఖ కవి, ఒక ఇంజనీరు.అతను తెలుగు రచయిత
  • ఉండేల మాలకొండారెడ్డి - ప్రముఖ కవి, ఒక ఇంజనీరు.అతను తెలుగు రచయిత, కవిగా ప్రసిద్ధి చెందాడు..[1] అతడు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట, హైదరాబాదు సంస్థ వ్యవస్థాపకుడు.అతను1932 ఆగస్టు 23 న ఇనిమెట్ల గ్రామంలో జన్మించాడు.
  • కొండ్రకుంట చలపతిరావు:- ఈ గ్రామస్థులైన చలపతిరావు, నరసరావుపేటలో పెరిగారు. రెండు దశాబ్దాలక్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డలాస్ నగరానికి వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. అక్కడ ఇతను ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుగా పనిచేయుచున్నారు. ఇతను జన్మభూమి అభివృద్ధికి పలుమార్లు విరాళాలు ఇచ్చాడు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్ష పదవికి ఎంపికైయ్యాడు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

నూతనంగా పునరుద్ధరించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2012,జూన్-13న వైభవంగా నిర్వహించినారు.

మూలాలు[మార్చు]

  1. Andhra Pradesh. "A blend of art and science". The Hindu (online). Archived from the original on 10 August 2011. Retrieved 7 June 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇనిమెట్ల&oldid=3875748" నుండి వెలికితీశారు