ఈ సమాజం మాకొద్దు
Jump to navigation
Jump to search
ఈ సమాజం మాకొద్దు (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గూడపాటి రాజ్కుమార్ |
---|---|
తారాగణం | మనోచిత్ర |
నిర్మాణ సంస్థ | పరిమళ రావ్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ సమాజం మాకొద్దు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పరిమళ రావ్ పిక్చర్స్ పతాకంపై జె.ఎస్.ఆర్.పరిమళరావు నిర్మించిన ఈ సినిమాకు గూడపాటి రాజ్కుమార్ దర్శకత్వం వహించాడు.[1][2] రాం ప్రసాద్, షావుకారు జానకి, మనోచిత్ర ప్రధాన తారాగణంగా నటించారు.
నటవర్గం[మార్చు]
- రాం ప్రసాద్ - తొలి పరిచయం
- షావుకారు జానకి
- మనోచిత్ర
- వనితశ్రీ
- సంజీవి
- త్యాగరాజు
- గోకిన రామారావు
- కాకరాల
- ఆనంద్ మోహన్
- జ్యోతి
- పినిశెట్టి హనుమంతరావు
- బ్రహ్మానందం
- రాజగోపాల్
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: గూడపాటి రాజ్కుమార్[3]
- నిర్మాణ సంస్థ: పరిమళ రావ్ పిక్చర్స్
- కథ: పరిమళ రావు
- సమర్పణ: డా. విమలాదేవి
- నిర్మాత: జె.ఎస్.ఆర్.పరిమళరావు
- దర్శకుడు: జి.రాజ్కుమార్
- షూటింగ్ ప్రాంతాలు: రాజమండ్రి, మారేడుమిల్లి
మూలాలు[మార్చు]
- ↑ "Ee Samajam Makoddu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-18.
- ↑ "'పునాదిరాళ్లు' దర్శకుడు రాజ్కుమార్ కన్నుమూత". m.eenadu.net. Retrieved 2020-08-18.[permanent dead link]
- ↑ సాక్షి, తెలంగాణ (15 November 2019). "'పునాదిరాళ్ల'కు పుట్టెడు కష్టం". Sakshi. Archived from the original on 15 నవంబరు 2019. Retrieved 21 November 2019.