ఉండి

వికీపీడియా నుండి
  ?ఉండి మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా పటములో ఉండి మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో ఉండి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము ఉండి
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 20
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
65,898 (2001)
• 32661
• 33237
• 73.85
• 78.00
• 69.78


ఉండి బస్టాండ్

ఉండి (ఆంగ్లం: Undi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఇది ఏలూరు మరియు భీమవరం ప్రధాన రహదారిలో భీమవరానికి ' కిలోమీటర్లదూరములో కలదు.

విషయ సూచిక

గ్రామ సౌకర్యాలు [మార్చు]

  • గ్రామానికి నీటి సరఫరా కొరకు పెద్ద చెరువు కలదు.
  • బస్టాండు, ఉన్నతపాఠశాల, గ్రంధాలయములు కలవు.

ప్రముఖులు [మార్చు]

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ ఈ గ్రామంలో జన్మించింది.[1]

గ్రామాలు [మార్చు]

మూలాలు [మార్చు]

  1. విశ్వసుందరమ్మ, తల్లాప్రగడ (1899 - 1949), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ.651-3.



"http://te.wikipedia.org/w/index.php?title=ఉండి&oldid=819088" నుండి వెలికితీశారు