ఎం. ఎల్. వసంతకుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఎల్.వసంతకుమారి
జననంమద్రాసు లలితాంగి వసంతకుమారి
జూలై 3, 1928
మద్రాసు,
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
మరణంఅక్టోబరు 31, 1990
చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుఎం.ఎల్.వి.
వృత్తికర్ణాటక సంగీత విద్వాంసురాలు, చలనచిత్ర నేపథ్యగాయని
మతంహిందూ మతం
భార్య / భర్తవికటం ఆర్.కృష్ణమూర్తి
పిల్లలుకె.శంకరరామన్,
కీ.శే.శ్రీవిద్య (నటి)

ఎం.ఎల్.వసంతకుమారి (M. L. Vasanthakumari) (జూలై 3, 1928 - అక్టోబర్ 31, 1990) 1950లలో కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో నేపథ్యగాయని. ఆమె పూర్తి పేరు మద్రాసు లలితాంగి వసంతకుమారి. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మికు ఉన్నంత పేరుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్ ఆమెకు సమకాలీనులు. నటి శ్రీవిద్య అమే కూతురు. 1958లో విడుదలైన భూకైలాస్ చిత్రంలో ఆమె పాడిన మున్నీట పవళించు నాగశయనా పాట, తెలుగులోనే కాకుండా ఆమె పాడిన పాటల్లో అత్యుత్తమమైనది. మాయాబజార్ (1957) చిత్రంలో ఆమె పాడిన శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా పాట కూడా బాగా పేరుపొందింది.

చిత్రసమాహారం[మార్చు]

తెలుగు[మార్చు]

పురస్కారాలు - బిరుదులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]