ఏకసంథాగ్రాహి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఒకసారి విన్నా లేదా చదివినా పూర్తిగా జ్ఞాపకం ఉంచుకోగలిగే వారిని ఏకసంథాగ్రాహి అంటారు. ఆది శంకరాచార్యుడు, తిరుమలాంబ, స్వామీ వివేకానంద మొదలైన వారు ఏకసంథాగ్రాహులుగా ప్రఖ్యాతిచెందారు.