ఏకసంథాగ్రాహి

వికీపీడియా నుండి

ఒకసారి విన్నా లేదా చదివినా పూర్తిగా జ్ఞాపకం ఉంచుకోగలిగే వారిని ఏకసంథాగ్రాహి అంటారు. ఆది శంకరాచార్యుడు, తిరుమలాంబ, స్వామీ వివేకానంద మొదలైన వారు ఏకసంథాగ్రాహులుగా ప్రఖ్యాతిచెందారు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె