ఏది ధర్మం ఏది న్యాయం?

వికీపీడియా నుండి
(ఏది ధర్మం ఏది న్యాయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఏది ధర్మం ఏది న్యాయం?
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం భానుచందర్,
జగ్గయ్య ,
మాధవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సత్య చిత్ర కంబైన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఏది ధర్మం ఏది న్యాయం? 1982లో విడుదలైన తెలుగు సినిమా. సత్య చిత్ర కంబైన్స్ పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణలు నిర్మించిన ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించాడు. భానుచందర్, కొంగర జగ్గయ్య, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • ధర్మం తులాభారం , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • టైలోరే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • అర్రు నెలలు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • పొంచి ఉన్న, గానం.పి సుశీల.

సాంకేతిక వర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Edhi Dharmam Edhi Nyayam (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు[మార్చు]