ఓ తండ్రి తీర్పు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓ తండ్రి తీర్పు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మాగంటి మురళీమోహన్,
జయసుధ,
రాజ్యలక్ష్మి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఓ తండ్రి తీర్పు 1985 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, జయసుధ, రాజ్యలక్ష్మి ప్రధాన తారాగణంతొ రూపొందిన ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]


1985వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపిక చేసి రజిత నంది అవార్డు ప్రకటించింది.

1985: ఉత్తమ నటుడు , నంది అవార్డు, మురళి మోహన్.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "O Thandri Theerpu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బాహ్య లంకెలు[మార్చు]