కుతుబుద్దీన్ ఐబక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుతుబుద్దీన్ ఐబక్
జననం
కుతుబుద్దీన్ ఐబక్

వృత్తిచక్రవర్తి
తరువాతివారుఇల్తుత్మిష్

కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఒక రాజు. ఇతను టర్కీ వంశస్థుడు. బానిస రాజుల శకానికి నాంది పలికాడు. ఢిల్లీ లోని ప్రపంచ పసిద్ద కట్టడం కుతుబ్ మినార్ ఇతను నిర్మించినదే. అలాగే ఢిల్లీలో కువ్వత్-అల్-ఇస్లాం మసీదు, అజ్మీర్లో అధాయ్ దిన్ కా ఝోప్రా మసీదులను నిర్మించాడు. తన మరణం వరకూ దాదాపు 4 సంవత్సరాలు ( క్రీస్తు శకం 1206 నుండి 1210 వరకు) అతని పరిపాలన సాగింది.

మరణం[మార్చు]

ఇతను లాహోర్ నగరంలో పోలో ఆటను ఆడుతుండగా గుర్రం పైనుండి పడి మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

ఆధార గ్రంథాలు[మార్చు]

  • K. A. Nizami (1992). "The Early Turkish Sultans of Delhi". In Mohammad Habib; Khaliq Ahmad Nizami (eds.). A Comprehensive History of India: The Delhi Sultanat (A.D. 1206-1526). Vol. 5 (Second ed.). The Indian History Congress / People's Publishing House. OCLC 31870180.

బయటి లంకెలు[మార్చు]