క్రిష్టంశెట్టిపల్లి

వికీపీడియా నుండి

క్రిష్టంశెట్టిపల్లి, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామము.


పాండవులలో ఒకడైన భీముడు నల్లమల అటవి ప్రాంతం గుండా అరణ్యవాసానికి శ్రీశెలం వెళుతూ క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సగిలీరు వాగు సమీపంలొ శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాడు. అప్పటి నుండి ఎగువ భీమలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ది చెందింది.

కిష్టంశెట్టిపల్లెలో ఎగువ భీమలింగేశ్వరాలయం
ఆలయంలో శివలింగం
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె