క్రైస్తవులపై అకృత్యాలు
|
ఈ "వ్యాసం"లో వ్రాసిన విషయాలు వివాదానికి దారి తీసేలాగా ఉన్నాయి. కొందరికి అభ్యంతరకరంగా ఉండవచ్చును. కనుక ఈ వ్యాసం వ్రాయడంలో విధి విధానాలపైన, తటస్థ దృక్కోణంపైనా ప్రత్యేకమైన శ్రద్ధ అవుసరం. వ్యాసంతో నేరుగా సంబంధం లేని విషయాలు వ్రాయవద్దు. |
|
ఈ వ్యాసం ఏ మూలాలను ఆధారంగా చేసుకొని వ్రాయబడిందో తెలపలేదు. |
క్రైస్తవ బోధకులను చంపటం, నన్స్ ను రేప్ చెయ్యటం గురించిCBCI సేకరించిన సమాచారం ప్రకారం 1978-83,ల మధ్య 6 సంఘటనలు జరిగితే గత 5 ఏళ్ళలో 17 సంఘటనలు జరిగాయి.
[మార్చు] బోధకులపై దాడులు
బీహార్ లో ఇద్దరు బోధకులను చంపారు.మణిపూర్ లో ఫాదర్ ఎన్.వి.జోస్ ను కాల్చి చంపారు.15.5.1998 న రాంచీ లో బ్రదర్ టిర్కీ పై దాడి చేశారు.ఒరిస్సాలోని పులబనీ లో పాస్టర్ జక్యా దిగాల్ పై దాడి చేసి సువార్త ప్రార్ధనా కూటాలను చెల్లాచెదురుచేశారు.
[మార్చు] నన్స్ పై అత్యాచారాలు
అస్సోమ్,మధ్యప్రదేశ్ ,ఒరిసాలలో నన్స్ ను రేప్ చేశారు.