గాంధారి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
గాంధారి (సంస్కృతం:गांधारी) మహాభారత ఇతిహాసములో ధృతరాష్ట్రుడి భార్య, కౌరవులకు తల్లి. ఇప్పుడు ఆప్ఘనిస్తాను నందు ఉన్న కాంధహార్ (పాతపేరు "గాంధార") నగరానికి చెందినది కావున ఈమెకు పేరు "గాంధారి" అని వచ్చింది. గాంధారి తండ్రి సుబలుడు, తమ్ముడు శకుని.
ధృతరాష్ట్రుడి తో వివాహ సంబంధం వచ్చిన వేంటనే గాంధారి ధృతరాష్ట్రుడిని పతిగా భావించి, తన భర్త గ్రుడ్డి వాడు అవడం చేత తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకొంది. ఈమె కు దుర్యోధనుడితో మొదలయ్యే నూరుగురు కౌరవులుగా కుమారులు మరియు దుస్సల అనే కుమార్తె కలిగారు.
[మార్చు] ఇవి కూడా చూడండి
- గాంధారి గర్వభంగం, 1959 తెలుగు సినిమా.