చర్చ:బోయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

-ఉపోద్ఘాతము--117.235.2.173 19:10, 22 నవంబర్ 2013 (UTC)==బోయ == బోయ అని ప్రాచుర్యములోఉన్నవారు కిరాతులు అని సంస్కృతములో పిలువబడుతున్నవారు "ఒక్కరే"అని,బోయ అనేపదము తెలుగుబాషలోనిది,వీరినే క్షత్రియులు అంటారనె వాదనతో ఈ చర్చాప్రారంభించ బడింది.--117.235.2.173 19:10, 22 నవంబర్ 2013 (UT117.231.53.129]] 06:59, 21 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

క్షాత్రమున్నవాడు క్షత్రియుడు అని వాదించేవారున్నప్పటికీ బోయవారు జన్మ తరహా సనాతన క్షత్రియులు. కిరాత్య అనేది సంస్కృతపదము దీనికి రెండు అర్థములు ఉన్నాయి.1.రాతికట్టడములు2.తురాయి117.235.2.173 19:10, 22 నవంబర్ 2013 (UTC)
చాలా మందికి బోయ మరియు కిరాతుల తెగలకు తేడా తెలియడం లేదు. ఉత్తరభారత దేశంలో వేటను జీవనాధారంగా చేసుకొనే అటవీ తెగలలో కిరాతులు ఒకరు. అలాగే దక్షిణ భారత దేశంలో బోయవారు. కిరాతులు నాగవంశానికి చెందినవారు. మనుధర్మ శాస్త్రం ప్రకారం వారు బ్రాహ్మణాలను త్యజించుట చేత క్షత్రియ హోదాను కోల్పోయారు. ఆచార వ్యవహారాలు, గోత్రాలు విషయంలో కిరాతులకు మరియు బోయలకు ఎటువంటి సంబంధమూ లేదు. కిరాతులు దక్షిణ భారత దేశంలో ఉండరు. బోయవారు కూడా కిరాతులవలే వేటగాళ్ళు. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించేసరికి కిరాతులు తెలుగువారికి బోయవారిగా పరిచయమయ్యారు. విలు విద్యలో సాటిలేని బోయవారిని మధ్య యుగంలో విజయనగర, విష్ణుకుండిన, తూర్పు చాళుక్య, పాండ్య, పల్లవ వంటి దక్షిణ దేశపు సామ్రాజ్యాలు వారిని సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా, సామంత రాజులుగా నియమించుకున్నాయి.(భూపతి రమేశ్ రాజు) :—--[[ప్రత్యేక:Contributions/117.231.53.129|
                      కిరాతులు అనగా తలకు పింఛము వంటి దానిని ధరించు వారు.బోయలు  ఆది మానవులు వీరు అడవులలో వేటకై వెళ్ళునపుడు క్రూర జంతువుల బారి పడకుండా తలకు నెమలి ఈకలు,రంగుల ఆకులు తలకు పింఛము లేదా కిరీటము వలె ధరించు వారు,అందువలన వీరిని "కిరాత్యులు" అని పిలిచే వారు.అడవులలో నివసించేటప్పుడు కొండలపైన రాళ్ళతో కోటలను కట్టుకుని అందులో నివసించేడి వారు.రాతి కట్టడములకు "కిరాత్య"అని పేరు.అందువలన రాతి కట్టడములలో నివసించేడి బోయలను కిరాత్యులు అని పిలిచే వారు.కాలముతో కిరాత్యులు అనే పదము కిరాతులు అయ్యింది.(రతన్ బాబు).రాజ్యాలను స్థాపించి ఒకప్పటి బోయలే సైనికులుగా,సేనాధిపతులుగా,ప్రధాన న్యాయాధికారులుగా(తలహరి),"రాజులుగా" ఎదిగారు.ఇది చరిత్ర ఎరిగిన సత్యము. వాడుకరి:రతన్ బాబు 2-6-2013
రతన్ బాబు గారు! బోయవారు సనాతన క్షత్రియులు కారు. వారు వైదిక ధర్మాలను ఆచరించరు, జంధ్యము వేసుకొనరు. బోయవారికి మరియు ఉత్తర భారత దేశానికి చెందిన కిరాతులకు ఎటువంటి సంబంధమూ లేదు. సంస్కృత మహాబారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు కిరాతులను బోయవారిగా పేర్కొన్నారు అంతే!. కనీసం కిరాతులు కూడా సనాతన క్షత్రియులు కారు. వారికి కిరాత ముందము అను మత గ్రంధమున్నది. బోయవారికి అది లేదు. కొన్ని పుస్తకాల్లో పొరపాటున కిరాతులే బోయవారిగా చెప్పియుండవచ్చును. (చర్చ) 01:41, 9 జూన్ 2013 (UTC))
రమేశ్ గారు,శ్రీ మథ్భాగవతమును చూడండి.బోయలు-సూర్యవంశమునకు చెందిన వారు దృవుడి సంతానము.ధ్రువుడి మనవళ్లలో ఏడవ తరము నందు వేనరాజు కుమారుడిని'మొదటి సారిగా "బోయవాడని" ,"నిషాద" అని పేర్కొన్నారు.నిషాద(సంస్కృతము) అనగా (తెలుగులో) "అక్కడ కూర్చో".బోయ (తెలుగు) అనగా "భయము లేని వాడని.వేనరాజుకుమారుడు "భయములేకుండా హింసా చర్యలు' నిర్వాహిస్తుండటము వలన అతనిని బోయవాడన్నారు.ఈతడు మునులను,బ్రాహ్మణులను భాధించు చుండటము వలన వేనరాజు కుమారుడిని బోయవాడిని దేశ బహిష్కరణ గావించి,క్షత్రియుడైనందున అడవులలో నివసిస్తూ ఆటవికులను పరిపాలించ మని చెప్పారు.ఈతని సంతానమునకే "బోయలు" అని పేరు వచ్చింది.అయితే వీరు అడవులలో జీవిస్తూ ఉండటము వలన.బ్రాహ్మణులు దొరకక 'ఉపనయనాది'కార్యక్రమములు నిర్వహింపక పోవటముతో(మనుధర్మము) శూద్రులుగా గుర్తించబడ్డారు.బోయలు క్షత్రియులు అని నా వద్ద 9 ఆధారములు ఉన్నాయి.కనుక బోయలు "క్షత్రియులే".క్షాత్రము అన్నది గుణమే కానీ కులము కాదు.బోయలకు 23 గోత్రములు ఉన్నాయి.బ్రాహ్మణులకు,క్షత్రియులకు,వైశ్యులకు మాత్రమే గోత్రములు ఉన్నాయి.రతన్ బాబు.
శ్రీమద్భాగవతంలో కిరాతులు మాత్రమే పేర్కొనబడ్డారు, బోయవారు కాదు. శ్రీమద్భాగవతమైనా, భారతమైనా, రామాయణమైనా మొదట సంస్కృతంలో వ్రాయబడినవే. తెలుగు కవులు వీటిని తెలుగులోకి అనువదించినప్పుడు కిరాతులను, నిషాదులను తెలుగువారికి బోయవారిగా పరిచయం చేశారు. దీనికి కారణం ఉత్తరభారత దేశంలో కిరాతులు, నిషాదులు వేటగాళ్ళైతే దక్షిణ భారత దేశంలో వేటగాళ్ళు బోయలు, కోయలు, చెంచులు. అసలు కిరాతులే సనాతన క్షత్రియులు కారు.వాస్తవానికి కిరాతులకి బోయవారికి ఎటువంటి సంబంధమూ లేదు.(చర్చ) 03:40, 16 జూన్ 2013 (UTC
రమేశ్ గారు బోయలు 1848 వరకు రాజ్యపాలన గావించారు.వీరిని నాయక,నాయకరాజులు అన్నారు.కాకతీయులు,శ్రీ కృష్ణదేవరాయలు,మదికేర,చిత్రదుర్గ,కళ్యాణదుర్గం,ఇంకాఅనేక 200 రాజ్యాలను పాలన గావించిన వారు బోయలే క్షాత్రము అనేదానికి ముందు అర్థము తెలుసుకుంటె క్షత్రియులు ఎవరో తెలుస్తుంది.ఈ రోజులలో రాజ్య పాలన గావించే రాజులే లేనపుడు రాజు అని పేరు చివర తోక తగిలించటము,తాము రాజులు అనిచెప్పుకోవటము అమాయకులను మభ్య పెట్టడమే కానీ అందులో నిజము లేదు.చేపలను,రొయ్యలను పెంపకము చేసే వారిని బెస్తలు అంటారు.వ్యాపారము చేసే వారిని వైశ్యులు అంటారు.వ్యవసాయము చేసే వారిని రైతులు అంటారు.చదువు లేని వారిని విద్యాహీనులు అంటారు.ఆంధ్రుల గురించి యైతరేయ బ్రాహ్మణీయము నందు తెలపబడింది.ఆంధ్రదేశము నందు బోయలే పాలకులై రాజులు అయినారు,వారినే క్షత్రియులు అన్నారు.భయము లేని వారు అనగా క్షాత్రము కలిగిన వారు బోయలే.రతన్ బాబు 19=6=2013
శ్రీకృష్ణదేవరాయలు బోయ కాదు. అతడు చంద్రవంశ క్షత్రియుడు. ఇతడికి బోయవారు సామంతులుగా చేశారు. అలాగే కాకతీయులు కూడా బోయలు కాదు. బోయలు కాకతీయ సామ్రాజ్యంలో దూర్జయులతో పాటూ బోయలు కూడా సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. మీరన్నది నిజమే. రాజు అను పేరు చివర ఉన్న ప్రతివాడూ క్షత్రియుడు కాదు. ఈ రోజుల్లో క్షత్రియేతరులు కూడా రాజు అని తగిలించుకుంటున్నారు. క్షత్రియులను గోత్రాల బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి గుర్తు పట్టవచ్చు. అయితే పాలించిన వారందరూ క్షత్రియులవ్వలేదు. ఉదాహరణకు గుప్తులు. గుప్తులు వైశ్యులైనా తాము క్షత్రియులమని చెప్పుకోలేదు. వ్యాపారం చేసే ప్రతివాడు వ్యైశ్యుడు కాదు, చేపలను,రొయ్యలను పెంపకము చేసే ప్రతివారు బెస్తలు కారు. బ్రాహ్మణులవలే క్షత్రియులు కూడా ద్విజులు. కాని బోయలు ద్విజులు కారు. బోయలు సనాతన క్షత్రియులు కారు కాని క్షాత్రమున్నవాడు క్షతియుడు అని వాదించేవారు వేటాడే ప్రతివాడు బోయవాడైపోతాడా?(చర్చ) 03:16, 20 జూన్ 2013 (UTC))[ప్రత్యుత్తరం]
బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర అనేవి హిందూ ధర్మము ప్రకారము మానవుల గుణములచే నిర్ధేషించ బడినవి.(భగవత్ గీత).జన్మతా జాయతే శూద్ర సంస్కారద్విజ ఉచ్యతే,వేద పాటేన విప్రస్యాత్ బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణం అనగా పుట్టుకతో అందరూ శూద్రులే.శుబ్రమైన వ్యవహారములతో,చేపట్టిన వృత్తి,వ్యాపారాలను బట్టి బ్రాహ్మణులు తదితర అవుతారు.సంస్కారముతో,వేదపాటాల అధ్యయనముతో ప్రతి ఒక్కరూ బ్రాహ్మణత్వము,ఇతర వర్ణములను పొంద వచ్చును."శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చ యితి శూద్రతామ్,క్షత్రియాజ్ఞాత మేవంతు విద్యా ద్వైశ్చ్యాత్త దైవచ (మనుస్మృతి) అభ్యాసము,విద్యా,సాధనలతో ఎవరైనా బ్రాహ్మణత్వము,క్షత్రియత్వము,వైశ్యత్వము పొంద వచ్చును.మహాభారతము నందు ధర్మరాజు "బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రు లనగా ఎవరో వివరించాడు.పురుషుడు కామముతో తన ఇచ్చాను సారముగా స్రీ లను భోగించటము వలను వర్ణ సంక్రమణలు ఏర్పడటముతో కులమును,వర్ణమును "గుణాలను బట్టే నిర్ణ యించాలి గాని పుట్టుకను బట్టి కాదని తెలిపాడు. "బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు ఉండ వలసిన గుణములను చెప్పాడు."వ్యాపారాలతో,వ్యవసాయములతో జీవనము సాగించే వారిని,కామముతో కన్ను.మిన్ను కానరాని వారిని,అమాయకులను మభ్య పెట్టె వారిని,నీచ మైన వృత్తులను చేపట్టిన వారిని ఏమనాలి?అవగాహన లేని వారు బోయల గురించి చర్చించటము,క్షత్రియ అనేది గుణము,సంస్కృత పదము అయినప్పుడు,క్షాత్రము అనగా ధైర్యము,భయము లేకుండా ఉండటము,జీవించటము అని తెలుసు కోలేని వారు చర్చకు రావటము అనవసరము.జంధ్యము వేసుకుంటే ఎవరైనా ద్విజులైతే అది అందరికీ సాధ్యమే.మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చదవండి.వైశ్యుడని,ఉపనయనము చేసుకొని జంధ్యము ధరించ మంటే మానవు లందరికీ లేని జంధ్యము తనకు అవసరము లేదని త్యుదించాడు.బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్యము లనేవి గుణములు అయినప్పుడు ఆ గుణములు గలిగిన వారు తాము ఫలానా అని చెప్పుకోవటము వారి హక్కు.బోయలు క్షత్రియులు ఒక్కరే.క్షత్రియులు మేము అని చెప్పుకోవటము వలన మీకు కలిగిన ఇబ్బంది ఏమిటి?బోయల గోత్రముల గురించి,వేద,పురాణ,ఇతిహాసము,చరిత్ర లలో వివరణలు ఉన్నాయి.రతన్ బాబు21-6-2013. సంస్కార ద్విజ ఉచ్యతే అనగా సంస్కారముతో ఎవరైనా ద్విజులు కావచ్చు.అంతే గాని జంధేన ద్విజ ఉచ్యతే అని పెద్దలు పేర్కొన లేదు.శ్రీకృష్ణదేవరాయలు చంద్ర వంశ బోయ-బోయలే క్షత్రియులు కావున చంద్రవంశ క్షత్రియ(సంస్కృతము) అని అనడము సబబే. బొయ(తెలుగు),బేడర(కన్నడ),క్షత్రియ(సంస్కృతము),వారియర్ (ఆంగ్లము)ఇవ్వన్నియు అనువాద పదములే.బారతదేశములోని ప్రతి బాషలోనూ క్షత్రియ సంస్కృతపదమునకు పదములు ఉన్నాయి.రతన్ బాబు.భారతదేశములోనే కాదు నేపాళ్,శ్రీలంక,పాకిస్తాన్,రష్యా దేశములలో కూడా బోయలు ఉన్నారు.రామాయణకాలము నుండి ప్రతి యుగములోను బోయలు ఉన్నారు. (రతన్ బాబు)
ఇరాన్ నుండి వచ్చిన ఆర్యులు మొదట్లో వృత్తిని బట్టి మూడు గ్రూపులుగా వీడిపోయారు. ఆ గ్రూపులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. తరువాత మహాభారతం, రామాయణ కాలాల్లో సమాజంలో కొన్ని సాంఘీక పరిణామాల వల్ల గుణాన్ని బట్టి కులాన్ని నిర్దేశించారు. తరువాత కాలంలో క్షత్రియత్వము జన్మతరహా గా మారింది. అనగా పరిపాలించిన రాజుల వంశాలకు చెందివారు క్షత్రియులయ్యారు. చాళుక్యులు, కోట, పరిచ్చేదులు, చోళులు, కాకతీయులు వంటి క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తరువాత వారి వంశస్తులు మాత్రం సాధారణ ప్రజానీకంలో కలిసిపోయారు. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు, రెడ్డిలు కూడా పాలించారు. కాని వారు ఎప్పుడూ క్షత్రియులమని చెప్పుకోరు. మహాత్మా గాంధీగారు ప్రజా నాయకుడు కావున కులాలకు అతీతంగా జంద్యము అవసరంలేదన్నారు.
దేశవ్యాప్తంగా క్షత్రియులకు సప్త ఋషులు లేదా ఆ ఋషుల వంశస్తులపేర్ల మీద గోత్రాలు ఉంటాయి. ఉదాహరణకు వశిష్ట, కౌండిన్య, గౌతమ, విశ్వామిత్ర , ధనంజయ, కాస్యప వగైరా. బోయలు నిజంగా సనాతన క్షత్రియులైతే ఇటువంటి గోత్రాలు ఉండివుండేవి. ఓసిలు గా గుర్తింపబడివుండేవారు. కాని బోయల్లో ఇటువంటి గోత్రాలు లేవు. సంస్కారముతో,వేదపాటాల అధ్యయనముతో బ్రాహ్మణత్వము,ఇతర వర్ణములను పొందిన బోయలు ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? కనీసం రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి కూడా బోయ కాదు, కిరాతుల చేతుల్లో పెరిగిన బ్రాహ్మణుడు. మతం మార్చుకోవచ్చు గాని కులం మార్చుకోవడం అసంభవం. ఈ రోజుల్లో గుణాన్ని బట్టి కులాన్ని నిర్దేశించడం అవివేకం. అలాగైతే ప్రతి మంచివాడు క్షత్రియుడే అవుతాడు. (చర్చ) 16:07, 21 జూన్ 2013 (UTC))[ప్రత్యుత్తరం]
కులాన్ని నిర్నయించడానికి ఏ తరములో వర్ణ సంక్రమనము జరిగిందో ఎవరికీ తెలియ దు.ఒక జీవికి జన్మ ఇవ్వాలంటే స్పృష్టికి కావలసింది ఒకపురుషుడు,స్రి యే .నేటి ఆధునిక "జెర్ం ప్లాస్మ్" సింద్దాంతము,పిండోత్పత్తి శాస్రము తెలిపేది ఒక,అండమూ,పురుషబీజకణము కలిస్తే చాలు పిండము ఏర్పడుతుంది.ధర్మరాజు ఏ నాడో చెప్పాడు.ఎవ్వరిని పుట్టుకతో ఫలానా వారని గుర్తించ లేమని.వశీస్టుడి గోత్రము ఏమి?ఒక వ్యభిచారికి(రంభకు)జన్మించిన వాడికి గోత్రముఎక్కడి నుండి వచ్చింది.భగవంతుడికే గోత్రము లేదు.ఋషుల జన్మవృత్తాంతములు తెలుసుకొండి.నిజానికి బోయలకూ వశీస్టా గోత్రము ఉంది.గోత్రము అంటే ఏమిటోతెలుసుకొని సమాధానము వ్రాయండి.సప్తఋషులు ఎవ్వరికీ జన్మించారు.ఇద్దరు కుంభం అంటే కుండలో జన్మించారు.చేపలు పట్టుకునే బెస్త స్రి కి జన్మించాడు వ్యాసుడు.కులము,గోత్రము,వర్ణము అన్నవి జన్మకు కారాణాలు కాదు.స్రీ,పురుష సంయోగమే జన్మకు కారణము.శాస్రము,వేదము,పురాణము,చరిత్ర తెలిసిన వారికే అన్నీ విషయాలు తెసుస్తాయి.పండిత పుత్ర శుంటా అని ఎందు కన్నారు.తండ్రి రాజు అవుతే కొడుకూ రాజవ్వాలని ఎక్కడ నిరూపించబడలేదు.గుణములు.కులములు వేరు,వేరు.మానవుడు తన జీవిత కాలములో కలిగిన నేర్చుకున్న లక్షణాలు పిల్లలకు సంక్రమించవు(డార్విన్).మిడి,మిడి జ్ఞానముతో,స్వార్థపు,సంకుచిత మనస్తత్వముతో ఏర్పడినవే కులాలు,గోత్రములు,వర్ణములు.భారత దేశములో లేని ప్రగతి ఇతరదేశాలలో ఉండటానికి కారణము మీరు చేస్తున్న వంటి వితండ వాదనలే.రతన్ బాబు.శూద్రులు,అనార్యులు అనగా ఆజ్ఞానులు.ఆర్యులు అనగా జ్ఞానము కలిగిన వారు.ఈ ప్రపంచములో ఆర్యులు,అనార్యులు అని రెండు రకాల మానవులే ఉన్నారు.జ్ఞానులు,అజ్ఞానులు.జీవము అన్నది నీటిలో ఆవిర్భవించింది(ఆరిజన్ ఆఫ్ లైఫ్)ఇరాన్ లో ఆవిర్భ వించ లేదు(రతన్ బాబు)24-6-2013
రతన్ బాబుగారు! ఆర్యులు ఇరాన్ దేశంనుండి వచ్చినవారు, వారు చాలా తెలివైనవారు. అనార్యులు అనగా ఆర్యులు కానివారు - భారత దేశంలో ఉన్న తెగలు. వశిష్ట మహర్షి మహాపురుషుడు. అతనికి గోత్రం ఉండదు. కాని అతను దగ్గర విద్యలు నేర్చుకొన్నవారికి అతని పేరు మీద గోత్రము సంక్రమించినది. గోత్రాలు సాధారణంగా మహాపురుషుల పేర్ల మీద ఉంటాయి. భగవంతుడికైతే గోత్రము ఉండదు. రాజుల కొడుకులు రాజులైన సందర్భాలు మన చరిత్రలో చాలా ఉన్నాయి. పూర్వం కుల గోత్రాలు సమాజంలో ఒక వ్యక్తిని గుర్తించడానికి మాత్రమే ఏర్పడినవి. ప్రగతి అంటే కేవలం శాస్త్ర సాంకేతిక అభివృద్ది మాత్రమే కాదు. మన దేశంలో కుటుంబ వ్యవస్త పఠిష్టంగా ఉందంటే కారణం మన వైదిక సంస్కృతి. సాంకేతికంగా అభివృద్ధి చెంది గ్లోబలైజేషన్ కు గురైన దేశాల్లో కుటుంబ వ్యవస్త బలహీనంగా ఉంటుంది.

మిమ్మల్ని నొప్పించి యుంటే క్షమించండి. కులాన్ని విమర్శించాలనే ఉద్దేశ్యంతో నేను మీతో వాగ్వివాదమాడటంలేదు. బోయావారు క్షత్రియులు కారు అని మాత్రమే అన్నాను. అంతకుమించి ఏమీ అనలేదు. ఇది విజ్ఞానం పంచుకోవడానికి ఒక చర్చావేదిక మాత్రమే. అంతే. నేను చేస్తున్నది వితండ వాదమని మీరు ఎందుకు అనుకోవాలి? అలా మీ గురించి నేను అనుకోవడంలేదు. ఆవేశపడకుండా దయచేసి మీ భాషలో కఠినత్వాన్ని తగ్గించండి. ఎవరి గొప్ప వారికి ఉంటుంది. అయినా మనిద్దరం ఇలా చర్చించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు జరిగాయి. ఆర్టికిల్ రైటింగ్ స్కిల్ పెరిగింది, నాకు తెలియని ఎన్నో విషయాలు మీ నుండి తెలిసినవి, అలాగే కొన్ని విషయాలు మీకు తెలిసినవి. అందరికీ ఒకే జ్ఞానం ఉండదు కదా?

కృతజ్ఞతలు రతన్ బాబు.కఠినముగా సమాధానము ఇవ్వకపోతే నిజాలు బయటికి రావు.బోయలు సుక్షత్రియులు అన్నది నిజము.సుఖదుఖ్ఖములు ఒకదాని తరువాత ఒకటి వచ్చినట్లు రాజులుగా విర్రవీగి చేసిన చర్యలు వారిని వెనుకబడినవారీగా (బి.సి)చేశాయి .బ్రాహ్మ ణులు , క్షత్రియులు,వైశ్యులు అన్నవి మానసిక భావనలే తప్ప శరీరములు కాదు.శ్రీ భగవాన్ ఉవాచ చదివితే(భగవథ్ గీత)ఈ విషయము అర్థము అవుతుంది."జెనీటిక్ థియరి",అరీజన్ ఆఫ్ లైఫ్"చదివితే జీవముపుట్టుక తెలుస్తుంది. జంతుశాస్ర విజ్ఞానము, పురాణాల, వేదముల,ఇతిహాసముల,ఉపనిషత్తుల జ్ఞానము కలిగిన వాడికి వాస్తవములు భోధ పడుతాయి.కమ్మ,కాపు తదితరాలు క్షత్రియులు అని ఎందుకు చెప్పుకోలేదంటేవారు 16 వశతాబ్దమునకు ముందు ఏ పురాణము,చరిత్రలో వారి గురించిన ప్రస్తావన లేదు.బోయల గురించి లేని పురాణము,ఇతిహాసము లేదంటే అతిశయోక్తి కాదు.బోయలు సుక్షత్రియులే ,దేవతలు కూడా.శ్రీ వల్లీ దేవసేన సుబ్రహమణ్యేశ్వర స్వామి లో శ్రీ వల్లీ బోయరాజు పుళిందరాజు కుమార్తె.మహాదేవుడిగా కొలవబడుతున్న శివుడు బోయవాడిగా ఉథ్భవించాడు.శ్రీ వెంకటేశ్వరస్వామి ఏడుకొండల పైన ఆకాశము నుండి ఊడి పడలేదు.ఆయనా బోయావాడిగానే పుట్టి,వకుళాదేవి చేతిలో పెరిగి ఆకాశరాజు పద్మావతీ దేవిని పరిణయమాడాడు.బోయలు సుక్షత్రియులు,దేవతలు,దేవుళ్ళు.రతన్ బాబు 23-6-2013 4
రతన్ బాబు గారూ! శివుడు బోయవాడు కాదు. కిరాతుల ఆరాధ్య దైవం. సంస్కృత కావ్యాలను తెలుగు కవులు తెలుగులోకి అనువదించినప్పుడు ఉత్తర భారత దేశపు కిరాతులు తెలుగువారికి బోయవారిగా పేర్కొనబడ్డారు. కిరాతులకి బోయవారికి ఎటువంటి సంబంధమూ లేదు. బోయలు బి.సి లు గుర్తింపబడింది విర్ర వీగిన పనులు గురించి కాదు. రాజులు సాధారణంగా మంచివారే ఉంటారు. దానికి కారణాలుంటాయి. ఆర్ధికంగా వెనుకబడటం కావొచ్చు, జనాభా తక్కువ కావొచ్చు, వృత్తిని బట్టి కావొచ్చు. ఏ కులాన్నైనా గురించాలంటే, వృత్తి, ఆచార వ్యవహారాలు ముఖ్యం. దేశవ్యాప్తంగా క్షత్రియ కులాల్లో ఆచార వ్యవహారాలు సుమారు ఒకేలా ఉంటాయి. ఉదాహరణకు ఉపనయనము, కన్యాదానము, సూత్రధారణ, బారసాల, యాగాలు వంటివి. మీ బోయవారిలో ఏమైనా ఇంటువంటి ఆచారా వ్యవహారాలు, గోత్రాలు, గృహనామాలు దయచేసి తెలుపండి. (భూపతిరాజు రమేష్ రాజు 03:43, 23 జూన్ 2013 (UTC))[ప్రత్యుత్తరం]
కథ మళ్ళీ మొదటికి వచ్చింది.చర్చను ముగించమని కోరిందిమీరే.సాంకేతికసలహా ఇచ్చింది మీరే.జాత్యహంకారము నశించ్నప్పుడు,మళ్ళీ సమాధానముచెప్పాలి.బోయలకు16 రకాల "షోడశోపచారాలు-బారసాల,నామకరణము,అన్నప్రసానము,అక్షరాభ్యాసము,ఉపనయమము,పెండ్లిచూపులు,నిశ్చితార్థము, కన్యాదానము,సూత్రధారణ,శోభనము(గర్భాధారణము)(మిగతావి నాకు గుర్తు లేవు) చివరకు అంతేష్టి ఉన్నాయని 1909లో ప్రచురితమైన "కులములు మరియు ఆటవికులు" (ఆంగ్లబాషలో ప్రచురితము)అనే గ్రంధములో(మొత్తము 7 సంపుటాలు)"ఎడ్గర్ థర్డ్స్టోన్ మరియు రంగాచారి"వివరించారు. తెలియని విషయాల గురించి వాదించటము అనవసరము.బోయలకు ప్రపంచవ్యాప్తముగా 23 గోత్రములు ఉన్నాయి."గో" అనగా గురువు,వేదము,గోవులు అని అర్థము.ఏ గురువు వద్ద విద్యను అభ్యసించారో వారి పేరు,లేదా ఏ వేదము చదివారో ఆ వేదము పేరు,ఎటువంటి (రంగు,జాతి తదితర)ఆవులను కలిగి ఉన్నారో వాటి పేర్లతో "గోత్రములను"ఏర్పరచారు.గోత్రములు యొక్క ఉద్దేశ్యము ఆన్నా,చెల్లెళ్ల మధ్య వివాహము అరికట్టుటకే.అందుకే సగోత్రికుల మధ్య వివాహము నిశిద్దము.గృహనామాలు-సాకే,భూపతి-మొత్తము 493 ఉన్నాయి.సాకే అనే ఇంటి పేరు సాకేతరాముడైన శ్రీరాముడిది.ఇదే సాగి అని కూడా పిలువ బడుతోంది.శివుడు బోయవాడుగా ఆవిర్భవించినది "కిరాతార్జునీయము"నందు.కిరాతార్జునీయము జరిగింది మన విజయవాడ "ఇంద్ర కీలాద్రి" పైన.అర్జునుడు కిరాతుడైన శివుడుతో పొరాడి గెలిచి పాశుపతాస్రమును జయించి విజయుడైనందున "విజయవాడ" కు ఆ పేరు వచ్చింది.ఇప్పుడు చెప్పండి కిరాతులు ఉత్తర భారత దేశములోనే ఉంటే మన విజయవాడలో కిరాతార్జునీయము ఎలాజరిగింది?రతన్ బాబు
చక్కగా చెప్పారు. కొంత వివరము తెలిసినది. అయితే కిరాతార్జునీయము అనేది ఒక సాహిత్యం మాత్రమే, చరిత్ర కాదు. పురాణేతిహాసాలు రిఫరెన్స్ తీసుకోకుండా కేవలం దయచేసి మీకు తెలిసున్న గృహనామాలు, గోత్రాలు చెప్పండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 10:20, 23 జూన్ 2013 (UTC))[ప్రత్యుత్తరం]
పురాణాలు,ఇతిహాసాలు ఒకప్పుడు జరిగిన వాస్తవాలు.ఆంగ్లేయులు భారతదేశమునకు వచ్చిన తరువాత ఆంగ్లబాషను ప్రవేశపెట్టి "హిస్ స్టోరీ" అనగా అతని కథ అనేదానిని చరిత్రను ప్రారంభించారు.అంతకు ముందు మనకున్న దేశచరిత్రను తెలిపేవి పురాణములు, ఇతిహాసములు.రాముడు,కృష్ణుడు,సత్యహరిశ్చంద్రుడు తదితర వ్యక్తుల చరిత్రలను తెలిపేవి పురాణములు.అవి నిజమని నమ్మటానికి ఈ నాటి శాస్రియ విజ్ఞానము ఉపయోగ పడుతుంది.అయోధ్యా,ద్వారకా,హరిశ్చంద్రఘాట్(కాశీ) అనేవి ఇప్పటికీ ఉన్నాయి. పురాణములు అంటే గతించిన వాస్తవాలు..ఏ నాడో ప్రారంభించిన ఆచార వ్యవహారములు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయంటే పురాణాలు,ఇతిహాసాలు,వేదములు ప్రామాణీకములు.వాటిని కొట్టి పారవేయడమంటే మనకు ,మన భారతీయులకు పుట్టుపూర్వోత్తరాలు ఉండవు.ఆచారవ్యవహారములు అప్పటి సాంఘిక,సామాజిక పరిస్తితులను బట్టి ఏర్పడినవే.రతన్ బాబు25-6-2013.రచయతలు (నేను ఒక ప్రముఖ రచయతనే) వాస్తవాలని కథలు, నాటికలు, పురాణములు, ఇతిహాసములు, చరిత్ర పేరుతో వ్రాస్తారు.వారి సంకల్పము "సామాజిక ఉన్నతి".చదువరులకు ఆసక్తి కలిగేందుకు కొంత కల్పనను జోడించి వ్రాయబడినవే పురాణములు.మన దేశచరిత్రను తెలిపేవి పురాణములే.భారతీయులు పురాణములను, వేదములను, ఇతిహాసములను నమ్ముతారు, వాటిని పాటిస్తారు.ఆచారవ్యవహారములను సాంఘిక,సామాజిక,ఆర్థిక పరిస్థితులను బట్టి పాటిస్తారు.వ్యక్తులు తమ స్థితిగతులను బట్టి జీవిస్తారు.చక్రవర్తి అయిన హరిశ్చంద్రుడు కాటికాపరిగా స్మశానములో శవాలను కాల్చి,అక్కడి ఆర్థికస్తోమతను బట్టి జీవించాడు.నేను చక్రవర్తిని అని భీష్ముంచుకుని కూర్చుంటే తాను,భార్య,కుమారుడు పస్తులు ఉండవలసిందే.కిరాతార్జునీయము ఒక వాస్తవిక చరిత్ర.రచయిత కొంత కల్పనను జోడించి "సాహిత్యమును"చొప్పించి ఉండవచ్చును.ఉన్నది ఉన్నట్టుగా వ్రాస్తే అది "శాస్రము"(సైన్సు)అవుతుంది.కొంత వర్ణనలను జోడించి వ్రాస్తే సాహిత్యము అవుతుంది.రతన్ బాబు.కులములు మరియు ఆటవికులు అని వ్రాయబడినది ఒక చరిత్ర,పురాణము కాదు.ఎడ్గర్ థర్డ్స్టన్ అనే వారు ఆంగ్లేయ రచయిత,ఆన్థ్రోపాలజిస్ట్.మద్రాస్ నగరములోని మూజియం డైరెక్టరు.అతనే వ్రాశాడు బోయలు "వారియర్స్ అండ్ రూలర్స్" ఆఫ్ సదర్న్ ఇండియా అని.బ్రిటిష్ వారిని ఎదిరించిన మొదటి ఆంధ్రులు బోయరాజులని , వారు సాహసికులు,నిజాయతీ పరులు,ధైర్యవంతులూ,వారియర్స్ (అనగా "క్షత్రియులని అర్థము.)అని.మీరు అడిగిన "గృహనామాలు" అవి ఎలా వచ్చినాయి తెలుసా?గోత్రములను గురువు,వేదము,ఆవులు కాకుండా ఇంకా వారు చేసే పనులు,పూజించే దేవుడు పేర్లతో కూడా కాలక్రమములో వచ్చి చేరినాయి.ఇవి కూడా ఋషుల సలహాలతోనే వచ్చినాయి.గృహనామాలు వారి,వారి స్వంత గ్రామాల పేర్లతో,చేసే పనులతో,కీర్తితో తదితరాలుగా వచ్చినాయి."గొట్టుముక్కల" ,మంతెన, "ముదునూరు "అన్నవి గ్రామాల పేర్లే.సాకేతపురి అన్నది "సాకే,సాగి"అయినాయి"భూపని అన్నది కాలక్రమములో "భూపతి"అయింది.రతన్ బాబు.ఇంటిపేర్లు,గోత్రములు కలగొలుపుగా ఉన్నాయి.వశీస్టా,భరద్వాజ,పరాశర,వాల్మీకి(తదితర అనేకము)గోత్రములు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు ఉన్నాయి.ఎందుకంటే వారంతా ఆయా గురువుల వద్ద విద్యను అభ్యసించారు. గొట్టుముక్కుల అనేఇంటి పేరు మాలలకు,కాపులకు,రాజులకు,వైశ్యులకు ఉన్నాయి ఎందుకంటే వారంతా ఒకప్పుడు "గొట్టుముక్కల"అనే గ్రామము నుండి వచ్చిన వారే.గోత్రములు,ఇంటిపేర్లతో వారి కులము/వర్ణము నిశ్చయించ వీలు కాదు.రతన్ బాబు
పురాణాలు, ఇతిహాసాలు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒకొక రచయితకు ఒకొక అభిప్రాయం ఉంటుంది. గ్రామ నామమే గృహనామంగా ఏర్పడినప్పుడు ఒక కులంలో ఉన్న ఇంటి పేరు మరొక కులంలో ఉండటానికి అవకాశం ఉన్నది. ఒక ఇంటిపేరుకి భరద్వాజ గోత్రం ఉంటే, మరో కులంలో అదేఇంటి పేరుకి వేరే గోత్రం ఉండవచ్చును. కనుక గోత్ర గృహనామాలను బట్టి కులాన్ని గుర్తించవచ్చు. కనుక దయచేసి బోయల్లో ఉన్న గోత్రాలు, గృహనామాలు లిస్టు ఇవ్వండి చాలు. ఈ వ్యాస అభివృద్ధికి తోడ్పడుతుంది. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 03:30, 24 జూన్ 2013 (UTC))[ప్రత్యుత్తరం]
విషయమును ప్రక్కదారి పట్టించవలసిన అవసరములేదు.ఈ దేశ చరిత్రను తెలిపేది పురాణాలు,ఇతిహాసములు అయినప్పుడు వాటిని గురించి తెలిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి.వైశ్యుల,క్షత్రియుల గోత్రముల,గృహనామాల వివరాలు నెట్ లోనే ఉన్నాయి.వాటిని చదివిన తరువాతే పైన వివరణ ఇచ్చాను.రతన్ బాబు.బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర అన్నవి కులములు కాదు "గుణములు"అలాంటప్పుడు వాటి గురించి గోత్రములను,గృహనామాలను జోడించటము సరి కాదు.రతన్ బాబు"మేము మాత్రమే క్షత్రియులము మా గృహనామాలు.గోత్రములు ఫలానా అని చెప్పుకోవటానికి "బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య"అనేవి "పేటెంట్"లు కాదు.భారత దేశములో క్షత్రియులు ఎవరెవరో మనువు వివరించాడు.ఏ క్షత్రియుడి ముఖాన నేను క్షత్రియుడు అని వ్రాసి ఉండదు.రాజుఅని పేరు చివర వ్రాసుకొని,మేము మాత్రమే క్షత్రియ అని చెప్పుకున్న మాత్రాన వారు క్షత్రియులు అయి పోరు.చెక్క,బంకమట్టి,ఇనుముతోనూ చేసిన "ఏనుగు" బొమ్మలను కూడా ఏనుగు లనే అంటారు. అయితే అవి ప్రాణమున్న ఏనుగుల వలె జీవము కలిగిఉండవు.ఈ ప్రపంచములో జీవశాస్రము మానవులను "అంథ్రోపొలాజికల్ గా 4 రకాలుగా,రక్త పరీక్ష గ్రూపుల ద్వారా ఏ,ఏ.బి,,బి,ఓ అనే 4 రకాలుగా గుర్తించింది.ఈ విధానము సరి అయినది,నిరూపితము.రతన్ బాబు భారత దేశములో ని "కుల,వర్ణ వ్యవస్థలే ,వర్గ పోరాటాలే విదేశీయుల పాలనకు మార్గాలయినాయి.బ్రాహ్మణ,క్షత్రియవైశ్య అని చెప్పుకునే ఎందరో క్రైస్తవ మతమును స్వీకరించుటకు హిందూధర్మము నెమ్మదిగా కాలగర్భములో కలిసిపోయేలా చేయుటకు కొందరూ స్వార్థముగా ప్రవర్తించుటయే.మేము క్షత్రియులు అనిచెప్పుకొనుటకు,భావప్రకటనకు భారత దేశ సార్వ భౌమత్యము అధికారమును ఇచ్చింది.మానవ హక్కులను కాలరాసే ఏ మానవులూ చరిత్రలో నిలబడలేదు.బోయలుసుక్షత్రియులు అని చెప్పుకునే హక్కు బోయలకు,మరే ఇతర వారికైనా వారు క్షత్రియులైతే ఆ విధముగా చెప్పుకునేహక్కు వారికుంటుంది.రతన్ బాబు 1848 వరకు బోయలు రాజులుగా,పరిపాలకులుగా ఉన్నారనటానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి.ఇప్పటికీ(అంతా అయితే 150 సంవత్సరాల వెనకే కదా)1848 వరకు పాలకులుగా ఉన్న వారి గోత్రికులు,గృహనామాలు కలిగిన వారి వంశీకులు కర్నూలు(ఒకనాటి కందవోలు),అనంతపూర్(అనంతసాగరము)చిత్రదుర్గా,షిమోగా,చిత్తూరు,కడప,కోలారు తదితర ప్రాంతాలలో ఉన్నారు.వారి రాజ సౌధాలు,కోటలు,ఇప్పటికీ రాచ మర్యాదలు ఉన్నాయి.బోయలే క్షత్రియులు అనటానికి హాలుడు రచించిన "గాథా సప్తశతి' చదవండి.రతన్ బాబు. ఆధారములు లేకుండా మీరు వాసిన విషయాలు సత్య దూరాలు వాటికి ప్రతి స్పందించ వలసిన అవసరము నాకులేదు.రతన్ బాబు
రతన్ బాబు గారూ! ఈ వాగ్వివాదం కేవలం వ్యాసాభివృద్ధికే చేశాను. మీనుండి ఎంతో సమాచారం తెలిసినది. చిత్రదుర్గ, రాయదుర్గ కోటలకు బోయ నాయకులు ఆధిపత్యం వహించడం, విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా చేయడం వంటివి వాస్తవమే. 17 వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల హయంలో (విష్ణువర్ధనుడు 2 హయంలో) కొన్ని బోయ వంశాలవారు అసలైన బ్రాహ్మణులకు ధీటుగా వేదాలను అవపోసనపట్టి బ్రాహ్మణత్వాన్ని చేపట్టారు. ఫలితంగా బోయ బ్రాహ్మణ ఉప కులం ఏర్పడింది., వశిష్ట, భరద్వాజ, పరాశర, వాల్మీకి వంటి గోత్రాలు కూడా ఏర్పడ్డాయి. బోయ బ్రాహ్మణులను ద్రావిడ బ్రాహ్మణులని కూడా అంటారు. మిగిలిన బోయవంశాలవారు గుర్తింపును కోల్పోయారని ఒక వెబ్ సైట్ లో చదివాను. బోయ గోత్రాలు, గృహనామాలు నెట్ లో దొరకలేదు. దయచేసి వాటిని ఇవ్వండి. నాకోసం కాకపోయినా, మీ తోటి బోయవారికి కూడా ఎంతో ఉపయోగం. వివాహ సంబంధాల విషయంలో ఉపయోగపడతాయి. నాకు కొంత మంది బోయ స్నేహితులు ఉన్నారు. వారిని అడుగగా తెలియవన్నారు. మీకు తెలుసని నేను నమ్ముతున్నాను. (భూపతిరాజు రమేష్ రాజు 02:13, 25 జూన్ 2013 (UTC))  :::::గోత్రములు వివాహ సంబంధముగాను,గృహనామాలు వ్యక్తుల ఆనవాలు కొరకు నిశ్యయించ బడినవి.బోయలు ఆదిమానవులు వ్యవసాయము తెలియని రోజులలో మానవులందరూ ఆహారానికి వేట పైనే ఆధార పడ్డారు.అందులో కొందరు మాత్రమే ధైర్య సాహాసాలతో వేటకు వెళ్ళే వారు."బోయ" అన్నది ఒక గౌరవనీయమైన పేరు.బ్రాహ్మలు కూడా "సోమయాజుల బోయ"అనిపేరు కలిగి ఉండే వారు.ఈ నాటి బ్రాహ్మణులు,క్షత్రియులు,వైశ్యులు,శూద్రులు ఆది మానవుడి నుండి పరిణామము చెందినవారే.రతన్ బాబు.వేదములను ఔపోసన పట్టి సోమయాజులబోయ,శర్మ,శాస్రి అనే పేరు చివర గౌరవపదములను కలిగినవారూ బోయలే.యజ్ఞ,యాగాదులను నిర్వహింప చేసిన వారు బోయలే(ఆచార్యబిఎస్.ఎల్.హనుమంతరావు) చివరగా ఒకసారి మొత్తము చర్చ-బోయ అనే అంశమును సమీక్షిస్తే 1.బోయలు కిరాతులు ఒకరే(కిరాతార్జునీయము)2.బోయలకు షోడశోపచారాలు ఉన్నాయి,3.వశీస్ట,భరాద్వాజ,పరాశర,అగస్త్య తదితర ఋషుల పేర్లతో గోత్రములు ఉన్నాయి 4యజ్ఞయాగాదులు నిర్వహించారు 5.రాజ్యాలను ఏర్పరచుకొని రాజులుగా పరిపాలన గావించారు-ఇప్పటికీ ఆయా రాజకోటలు,వంశములు ఉన్నాయి 6.ఇప్పటికీ బోయలలో అదే పౌరుషము,నిజాయతి,ధైర్యసాహసాలు,దేశ భక్తి ఉన్నాయి 7.క్షత్రియ అన్నది గుణమే కానీ కులము కాదు(భగవాన్ ఉవాచ)8.డి,ఎన్.ఏ. పరీక్షలు బోయలను క్షత్రియులుగా,యజ్ఞయాగాదులు నిర్వహించిన బ్రాహ్మణులుగా నిరూపించాయి(ఆచార్య.బి.ఎన్. ఛటోపాధ్యాయ,చరిత్ర పరిశోధకులు,ఆచార్యులు జవాహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయము,డిల్లీ-తెలుగు ఇండియా టు డే 2001,జూలై ,ప్రచురణ)9.ఆధారములు,రెఫరెన్సులు,నిరూపణలు,శిలాశాసనాలు,చరిత్ర,పురాణములు "బోయలను సుక్షత్రియులని"అభివర్ణించాయి. రతన్ బాబు 117.231.1.225 00:00, 26 జూన్ 2013 (UTC)26-6-2013[ప్రత్యుత్తరం]
ఆర్థికముగా,సామాజికమూగా చితికిపోయినంత మాత్రాన క్షాత్రగుణము ఎక్కడికి పోతుంది.నరనరాలలో,ప్రతిరక్తపు బొట్టులో క్షాత్రగుణము కలిగిన బోయలు నిజాయతీపరులు,దేశభక్తి,దైవభక్తి మెండుగా కలిగినవారు.స్వామి భక్తి పరాయణులు,నమ్మినవారి కొరకై తమ సర్వస్వము నొసగే వారు.భక్త కన్నప్ప భగవంతుడి(శిల-లింగ రూపములో ఉన్న) కొరకు తన రెండు కన్నులనూ శివార్పణము చేశాడు.అష్టాదశ పురాణాలలో బోయ వారి నిజాయతీ,దయ,త్యాగగుణములు తెలుపుతూ అనేక కథలు ఉన్నాయి.రతన్ బాబు
కిరాతులకు - బోయలకు ఎటువంటి సంబంధము లేదు. శ్రీ కృష్ణదేవరాయలు బోయ తెగకు చెందినవాడని చెప్పుటలో ఆధారములు లేవు. అతని తండ్రి బంట్స్ అనే తెగకు చెందినవాడని చాలా చోట్ల ఇవ్వబడినది. యింటిపేర్లు పొందుపరచినందుకు ధన్యవాదాలు. కాని వంశాలను బట్టి గోత్రాలు, గోత్రాలు బట్టి యింటి పేర్లు ఉంటాయి. కనుక గోత్రాలను, యింటిపేర్లను - సూర్య, చంద్ర, నక్షత్ర వంశాల ప్రకారం విభజించవలెనని మనవి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 00:59, 26 జూన్ 2013 (UTC))

కిరాత్య అనే సంస్కృతపదము నకు అర్థము తెలుసుకోండి.క్షత్రియ అనే పదమునకు తెలుగు పదము ఏదో తెలపండి.మత గ్రంధములు వారి,వారి ఆచార వ్యవహారములను,ఆయా ప్రాంత గురువులను బట్టి ఏర్పడినాయి.మతము అంటే "ఇష్టము" అని అర్థము.సంస్కృతపదములు తెలుగు బాషలో కలిసి పోవటముతో ఏర్పడిన సమస్యలు ఇవి.సిక్కు మతస్తులు రెండు రకములు,వారి కున్న మత గ్రంధమును పాటించు వారు కొందరు,వారి గ్రంధమును కాదనే వారు కొందరు.కానీ అందరూ 'సిక్కులే'.మతగ్రంధములు,మతములు వారి,వారి ఇష్టములతో పాటించ బడుతాయి.క్రైస్తవ మతము,ఇస్లాము మతములో కూడా ఇటువంటి తేడాలు ఉన్నాయి.నిజానికి మత గ్రంధములన్నీ భోధించే విషయమూలములు ఒక్కటే.మానవులందరూ ఒక్కరే అభిప్రాయ బేదాలు మాత్రము ఉన్నాయి.రతన్ బాబు

కిరాత్య అంటే బోయ కాదు. ఉత్తర భారతదేశపు అటవీ తెగ. బోయలు కిరాతులు ఇద్దరి వృత్తి ఒకటే అయినా, రెండు తెగలు ఒకటి కాదు. ఉదాహరణకు గోదావరి జిల్లాల్లో కనిపించే క్షత్రియ రాజులు (ఒ.సి), రాజస్థాన్ రాజ పుత్రులు ఒకటి కాదు. సిక్కులది ఒకటే మతం, ఇద్దరూ మత గ్రంధాన్ని చుదువుతారు. కాని అనుసరించే విధానాల్లో తేడా ఉండొచ్చు. ఏ మతమైనా విడిపోయేముండు అందరూ ఒకటే పాటిస్తారు. క్రైస్తవులందరూ బైబిల్ చదువుతారు. కాని యూదులు పాత నిబంధన నమ్ముతారు, కేథలిక్కులు మేరీ మాతను, బాల ఏసు మహిమలను, శిలువయాగాన్ని నమ్ముతారు, ప్రొటస్టెంట్లు ఏసు మహిమలను, శిలువయాన్ని నమ్ముతారు. అలాగే ఇస్లాంలో కూడా సున్నీలు, షియాలు ఇద్దరూ ఖురాన్ చదువుతారు, కాని వారు అనుసరించే విధానాల్లో తేడా ఉన్నాయి. కాని ఆఖరిలో మీరన్న 'మనుష్యులంతా ఒక్కటే అన్న మాట మాత్రం నిజం. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 01:59, 29 జూన్ 2013 (UTC))[ప్రత్యుత్తరం]

శ్రీ కృష్ణదేవరాయలు బోయ వారు[మార్చు]

శ్రీ కృష్ణదేవరాయలు చంద్ర వంశ బోయ అనగా క్షత్రియుడు.శ్రీకృష్ణదేవరాయలు "తుళు"అనే తెలుగు,తమిళము,కన్నడము మిళితమై మాట్లాడే ప్రాంతము నుండి వచ్చినందున వారి పూర్వీకులను "తుళువ"వంశస్తులు అన్నారు.క్షత్రియ అనే సంస్కృతపదమునకు తెలుగులో బోయ అని అర్దము.శ్రీ కృష్ణదేవరాయల తండ్రి పేరు నరసనాయక రాజు.వీరి తండ్రి పేరు ఈశ్వర నాయక రాజు,నాయక,నాయకరాజు పేరు కలిగిన వారు బోయలు.వీరి గృహనామము(ఇంటి పేరు)"సమ్మెట".రతన్ బాబు

క్షత్రియ అనే పదానికి అర్ధం - రాజ్యములో ఉండే ప్రజలను సమస్త కీడు నుండి రక్షించువాడు. నాయక అనే పదాన్ని చాలా కులస్తులు తగిలించుకుంటారు. శ్రీకృష్ణదేవరాయలు బోయకులానికి చెందినవాడు అని చెప్పడానికి ఆధారాలు లేవు. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 02:37, 29 జూన్ 2013 (UTC))[ప్రత్యుత్తరం]

శ్రీ కృష్ణదేవరాయలు బోయ అని ప్రముఖ చరిత్ర కారుడు శ్రీ సర్దేశాయి తిరుమల రావు 'ది హిందూ' ఆంగ్ల దినపత్రికలో తెలిపారు.తుళువ వంశస్తులు బోయలు.కర్నాటకరాష్ట్రములోని తెలుగు పరిషత్తు వారి ప్రచురణలో శ్రీ చంద్రశేఖర్రెడ్డి శ్రీ కృష్ణదేవరాయల వారి వంశవృక్షమును వివరించారు.మీ వాఖ్యలకు ఏ ఒక్కదానికి ఆధారములు లేవు.నేను ప్రతి వాఖ్యకు రచయత,ప్రచురణలతో,ఆధారములతో వ్రాస్తున్నాను.శ్రీ బుద్ధరాజు వరహాలరాజు గారి ప్రచురణలో "తుళువ" వంశ ప్రస్తావన లేదు.ఆయన వ్రాసిన క్షత్రియ ( పూర్తి రచన పేరు తెలియదు) పుస్తకములో శ్రీకృష్ణదేవరాయల గురించిలేదు.ఆయన తన ముందు మాటలో తన పరిధిలో వ్రాసిన విషయాలు ఆధారములతో వ్రాసినవి కాదని తనకున్న విషయపరిజ్ఞానము అవాస్తవములు కూడా అయి ఉండవచ్చని తెలిపారు.వారి విశాల హృదయమును అభినంధించక తప్పదు.రతన్ బాబు.క్షత్రియ అనే పదమునకు అర్థము సైనికుడు లేదా రక్షకుడు.అంతే కానీ క్షత్రియ అంటే "రాజు"అనికాదు.రతన్ బాబు. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడిగా తుళువ నరసనాయకుడు ఉండేవాడు.తుళువ నరసనాయకుడికి నాగాలాంభకు జన్మించాడు శ్రీ కృష్ణదేవరాయలు.తుళువ నరసనాయకుడికి మొదటి బార్య ద్వారా ఇంకా ఇద్దరు కుమారులు ఉన్నారు.అందరి కంటే చిన్నవాడు,చివరి వాడు శ్రీకృష్ణదేవరాయలు.(గుత్తి చంద్రశేఖర్ రెడ్డి-కర్ణాటక తెలుగు మహా సమాఖ్య ప్రచురణ-2003).రాయలు బోయ వారే అనే వ్యాసములో గుంతలగారి శ్రీనివాసులు గారు(ఆంధ్ర జ్యోతి -దిన పత్రిక)శ్రీకృష్ణదేవరాయలవారి పుట్టు పూర్వోత్తరాలు సవివరముగా వివరించారు.శ్రీకృష్ణదేవరాయల వారి ఇద్దరు అల్లుడ్లు బోయ రాజులే.,మహా సైన్యాధిపతి "ముద్దప్ప నాయకుడు"బోయవారే.రతన్ బాబు

బుద్ధరాజు వరహాలరాజుగారు తాను వ్రాసిన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము లో కర్నాటక రాజులు మరియు వారికున్న భరధ్వాజ, పశుపతి, ఆత్రేయ, విశ్వామిత్ర గోత్రాల గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. మీరు చెప్పినదానిబట్టి బహుశా బోయవారు కర్నాటకకు చెందినవారైయుండవచ్చు. ఈ మధ్య ఇతర కులాలవారు (కాపు, కమ్మ, గొల్ల, యాదవ) కూడా శ్రీ కృష్ణదేవరాయలును తమ కులస్తుడిగా చెప్పుకొంటున్నట్టు టి.వి ప్రోగ్రాం కూడా వచ్చింది. ఆ రికార్డెడ్ ప్రోగ్రాం మీరు యుట్యూబ్ లో చూడవచ్చు. సోర్సెస్ ఆఫ్ విజయనగర్ హిస్టరీ అనే పుస్తకం కూడా చదవండి. మీరు పొందుపరచిన గృహనామాలకై ధన్యవాదాలు. కాని వాటిని గోత్రాల బట్టి / వంశాల బట్టి వర్గీకరించండి. బాగుంటుంది. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 02:15, 1 జూలై 2013 (UTC

బోయ అనే వారు దేశమంతటా ఉన్నారు.సంస్కృతము తెలిసినవారు వీరిని క్షత్రియులు అన్నారు,కర్నాటకలో కన్నడ బాషలో బేడర్,ఆంగ్లములో వారియర్ అని అన్నారు.శ్రీ కృష్ణదేవరాయల గురించి ఇప్పుడు నేను కొత్తగా చూడవలసిన అవసరము లేదు.నేను లైవ్ లో చూశాను.కాపు,కమ్మ,గొల్ల,యాదవ అని చెప్పుకున్న వారు వారి అభిప్రాయము చెప్పుటకు ప్రయత్నించారు.ఆ చర్చా కార్యక్రమములో క్షత్రియులు పాల్గొన లేదు.వారి వాదన వినిపించుకునే అవకాశము లేక పోయింది.అంత మాత్రాన వారి అభిప్రాయములు నిజాలు అని నమ్మవలసిన అవసరములేదు.రతన్ బాబు.గోత్ర,నామాలతో,వారు చేసిన పనులతో ఫలానావారు అని నిర్ణయించలేము.గుణముతో మాత్రమే ఎవరు,ఎవరు అన్నది నిర్ణయించ గలము.శ్రీ కృష్ణదేవరాయలకున్న ప్రాధాన్యత,పేరు ప్రఖ్యాతలను దృష్టిలో ఉంచుకొని మా వాడంటే,మా వాడని చెప్పుకుంటున్నారు.మహర్షి వాల్మీకి విషయములోకూడా ఇదే పరిస్తితి.సాహిత్య,గ్రంధ చౌర్యము కూడా చేయ గలిగిన స్వార్థ వ్యక్తుల వలన ఈ దౌర్భల్య స్థితి.రతన్ బాబు.శ్రీ కృష్ణదేవరాయలు పెనుగొండలో జన్మించాడు.తాను తెలుగు వాడని తన కవిత్వములో చెప్పుకున్నాడు.నేను" తెలుగు వల్లభుండ"అన్నాడు."దేశబాషలందు తెలుగు బాష లెస్స" అన్నది కూడా శ్రీ కృష్ణదేవరాయలే.తెలుగు వాడయిన శ్రీ కృష్ణదేవరాయల గురించి క్షత్రియ వంశరత్నాకరములో చేర్చక పోవటముతోనూ,ఆంధ్రా క్షత్రియులు,తెలంగాణా క్షత్రియులు,ఒరిస్సా క్షత్రియులు,రాజ్ పుట్ క్షత్రియులు అని విభజించుకోవటములోనే వీరంతా వేరు,వేరు అనే భావన కలుగుతుంది.క్షాత్రము ఎక్కడున్న ఒక్కటే కదా?సముద్రతీరప్రాంతాలలో,నదీముఖ ప్రాంతాలలో ఉన్నవారు "అగ్నికుల క్షత్రియులు",చేపలు,రొయ్యలు,పీతలు తదితర జలజీవులను పట్టుకొని జీవించటము వారి జీవన అలవాటు."ఫాల్స్ ప్రిస్టేజికి" అలవాటుపడ్డ నవీన అగ్నికులక్షత్రియులు మొదటి నాలుగు అక్షరాలను తొలగించుకుంటే మనకొచ్చిన నష్టము ఏమిటి?కానీ నిజమైన క్షత్రియులు తాము ఫలానా వారమని చెప్పుకుంటే,అభ్యంతరాలు ఎందుకు?రాముడు,కృష్ణుడు దేవుడులు కాదు వారూ మానవులే కదా!వాల్మీకి,వ్యాసుడు వారిని దేవతలుగా వర్ణించినంత మాత్రాన దేవతలు అయిపోతారా?వాల్మీకి,వ్యాసులవారు మానవులే కదా.అని "రంధ్రాన్వేషణ"గావించే,నిజమును నిర్భయముగా చర్చించే కాలమిది.రతన్ బాబు

"బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణా౦ చపవర్తనవ,కర్మాణ ప్రవిభక్తాని స్వభావ ప్రభ వైర్గుణై" (శ్రీ మత్ భగవత్ గీత-మోక్ష సన్యాసయోగము) పుట్టుకతో కులాలు ఏర్పడవు.గుణ,కర్మలను బట్టి యే బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులు ఏర్పడుతారు.పుట్టుకతోకాదు గుణముతోనే కులము అని మళ్ళీ,మళ్ళీ నొక్కి వక్కాణిస్తూన్నాడు ఆ భగవానుడు. "జాతి రత్ర మహాసర్ప మనుశ్యత్వే మహో మతే,సంకరాత్సర్వ వర్ణానాం దుష్పరిక్షేతి మే మతి" అన్నీకులాలు ,వర్ణాలు సంకరము అవుతూనే ఉన్నాయి.అలాంటప్పుడు మానవుల కులములను పుట్టుకను బట్టి నిర్ణయించటము వీలు కాదు. రతన్ బాబు 5-7-2013

"కులము చేత గంపించ నేటికి,పాదు ఉన్న చోట ప్రబలు విత్తు,యేటి కులమింక నెక్కడి ద్విజుడయా,విశ్వ దాభి రామ వినుర వేమ" 117.235.165.127 01:41, 5 జూలై 2013 (UTC) రతన్ బాబు[ప్రత్యుత్తరం]

కాకతీయులు బోయవారే[మార్చు]

కాకతీయులు పుళిందులు.పుళిందులు అనే పేరు బోయ వంశస్తులది.ఇక్ష్వాకులు అనే వంశము ఇక్ష్వాకు రాజు నుండి పిలువబడుతోంది.అదే విధముగాపుళింద రాజు సంతానమును పుళిందులు అని పిలుస్తారు.అడవులలో వేటకు వెళ్ళే ముందు పుళిందులు దుర్గాదేవిని కాకతిదేవిగా,కాకత్యాదేవిగా కొలిచెడి వారు.కాకతీ సామ్రాజ్య స్తాపకులైన గిరియ్య,వెన్నయ్య,గుండయ్య,ప్రోలయ్య అనే పేర్లు బోయలకు-పుళిందులకు ఉండేవి.కాకత్యమ్మ పేరుమీద కాకతీయ సామ్రాజ్యము ఏర్పరచ బడింది.(ఆచార్య బి.ఎస్.ఎల్.హనుమంతరావు)సంస్కృతము తెలిసిన తరువాత రుద్రమదేవుడి (అంటే సంస్కరించబడిన తరువాత) నుండి తదుపరి కాకతీయరాజులకు నూతన పేర్లు పెట్టబడినాయి.కాకతీయులు బోయరాజులు-పుళిందులు అని ప్రముఖ చరిత్ర కారులు ఆధారములతో నిరూపించారు. రతన్ బాబు బోయలు ఒకసారి రాజ్యపాలకులు,రాజులు అయిన తరువాత తాము క్షత్రియులు అనే చెప్పుకున్నారు.రాజులు అయిన తరువాత విద్యాబుద్దులు నేర్చి,సంస్కరించబడి తామెవరో గుర్తించి,గురువులు,మంత్రుల సలహాలతో తాము రాజులు అని ప్రకటించుకున్నారు.ఇది చారిత్రిక వాస్తవముకూడా. అంటే రాజులు అనే వారు,క్షత్రియులు అనే వారు ప్రత్యేకముగా ఎవ్వరూ జన్మించి లేరు.మానవులందరి లాగానే జన్మించి వారి,ధైర్య,సాహసాలతో,రాజ్య స్తాపనలతో"రాజులు,క్షత్రియులు"అని కొనియాడ బడినారు.రతన్. బాబు.6-7-2013117.231.65.150 00:15, 6 జూలై 2013 (UTC)కాకతీయ రాజు గణపతి దేవుడు దివిసీమ పాలకుడైన బోయరాజుగా ప్రఖ్యాతి గాంచిన జాయపసేనాని చెల్లెలును వివాహముచేసుకున్నాడు.ఇతడు అయ్యవంశస్తుడు.కాకతీయులు బోయవారు కనుకనే తమ వివాహములను బోయలతోనే కొనసాగించినారు.(గుంతలగారి శ్రీనివాసులు)నాయక,నాయకరాజు అని పేర్లు కలిగిన వారు బోయవారే(ఆచార్య హనుమంతరావు).కాకతీయుల పూర్వచరిత్రను మాంగల్లుశాసనం,బయ్యారం చెరువుశాసనం వివరిస్తాయి.కాకతీయ వంశమూలపురుషుడు వెన్నయ్యనాయకుడు (అనగా బోయ)అని తెలిపారు,(డా.పి.జోగినాయుడు). రతన్ బాబు117.237.155.67 22:08, 6 జూలై 2013 (UTC)కమ్మవారు కాకతీయులని చెప్పుకుంటున్నారు కదా!మరి మీరు బోయలని తెలుపుతున్నారు సరి అయిన ఆధారములతో --117.231.22.60 11:23, 12 జూలై 2013 (UTC)--117.231.22.60 11:23, 12 జూలై 2013 (UTC)వివరించండి.డా.మద్దులేటి.కమ్మవారు,రట్టడులు అనగా రెడ్లు కాకతీయులను తమవారంటే తమవారని చెప్పుకుంటున్నారు.కమ్మవారిగురించి,రెడ్ల గురించి 16 వ శతాబ్దమునకు ముందు ఎక్కడా ఆధారములు లభించుటలేదు.ఐతరేయ బ్రాహ్మణీయము నందు "పుళిందులు" ఆంధ్రు లైనారని తెలప బడి ఉంది.పుళిందులు అనగా బోయలే.[ప్రత్యుత్తరం]

రతంబాబుగారూ! శ్రీకృష్ణదేవరాయల కులం పెద్ద పెద్ద చరిత్రకారులకే తెలియలేదు. ఒక్కొక్కరు ఒకోలా వ్రాశారు. మీరు కూడా అలాగే వ్రాస్తున్నారు.పురాణాలు చరిత్రకు ఆధారాలు కాదు. ఈ రోజుల్లో గుణాన్ని బట్టి కులాన్ని గుర్తించడం అవివేకం. ఆదిలో కులాన్ని వృత్తిని బట్టి గుర్తించేవారు. గుణాన్ని బట్టి కులాన్ని గుర్తించాలనేది సిద్ధాంతం మాత్రమే. మధ్య యుగాలనుండీ కులం జన్మనుబట్టి గుర్తించబడుచున్నది. మీ తండ్రిగారు బోయ అయితే మీరు కూడా బోయ కులానికి చెందినవారైయుంటారు. నేను బోయ తెగలవారు క్షత్రియులు కాదు అని చెప్పుటకు వ్యాసాన్ని వ్రాయడంలేదు. ఈ వ్యాసములో బోయలు క్షత్రియులు అని వ్రాశాను. కాని బోయలు క్షత్రియులు అంటే బయట సమాజం (బోయవారు కాక) నమ్మలేని పరిస్థితి ఉన్నది. 115.240.38.116 13:35, 15 జూలై 2013 (UTC))[ప్రత్యుత్తరం]

రమెష్ గారు ఆవేశము కాదు లేదు.ఆధారము కావాలి.మీ వాఖ్యలకు ఎక్కడా ఆధారము లేదు.కనీసము 20 కి పైగా ఆధారములు ఇచ్చి నా సమాధానములు వ్రాశాను.మీరు బోయలను క్షత్రియులు కాదని నిరూపించుటకే చర్చను ప్రారంభించారు.ఏ ఆధారములు లేక మొండి వాదనలు చేయు చున్నారు.పురాణములు,వేదములు,ఇతిహాసములు,ఉపనిషత్తులు భారతా వనికి పట్టుకొమ్మలు.పురాణాములే లేకపోతే బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర అనే పదములు లేవు.అవివేకం,కులం,మీ తండ్రి అనే పదముల వాడుకతోనూ,ఆధారములు లేని సమాధానములతోనూ వ్యాసమును వక్రీకరిస్తూన్నారు.క్షత్రియ అనే పదము ఎవ్వరి సోత్తూ కాదు.పేటెంట్ కాదు.ఆంధ్రరాష్ట్రమంతటా ఎక్కడ విన్నా పురాణశ్ర వణము, వ్యాఖ్యానము, ఉపన్యాసము జరపబడుతున్నాయి.పురాణములు లేకపోతే ఇప్పుడు మనము జరుపుకునే "పండుగలు"లేవు.మనము జరుపుకునే ప్రతి పండుగ వెనుక పురాణగాథ ఉంది.పురాణములు లేకపోతే భారతీయతత్వము ఎవ్వరికీ తెలియదు.భారతీయుల ఆస్తి పురాణములు అందుకే ప్రపంచమంతటా అనేక బాషలలోనికి పురాణములు అనువదింపబడినాయి.రతన్ బాబు.పురాణములు,వేదములు,ఉపనిషత్తులు చదివి,చరిత్ర తెలుసుకొని,జంతుశాస్రము,జెనీటిక్ సిద్దాంతములను చదివి నాతో చర్చకు రండి.ఆధారములు లేకుండా వ్రాసే విషయాలను చిన్నపిల్లలకు,అమాయకులకు చెప్పి వారి నోరు మూయించ గలరేమో కానీ నాతో వాగ్వివాదము ఆపండి.ఆధారములు లేకుండా మీరు వ్రాసే విషయాలు సత్యదూరాలు.రతన్ బాబు--117.230.79.166 09:47, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర అనే పదములు ఆర్యుల చరిత్రలో ఉన్నవి. పురాణాల్లో మాత్రమే కాదు. పురాణాలు పురాణాలే. సుమారు క్రీస్తు పూర్వం 300 - క్రీస్తు శకం 100 మధ్య వ్రాయబడిన అవి ఆధారాలు కాదు. మీరు ఎంత కాదన్నా ప్రస్తుతము ఇండియాలో వృత్తిని బట్టి కులము గుర్తింపబడుచున్నది. ఉదాహరణకు మంగలివృత్తి చేయువారు నాయిబ్రాహ్మణులు, చేపలు పట్టేవారు పల్లీలు వగైరా, పౌరహిత్యం చేసేవారు బ్రాహ్మణులు ఇలా ఉన్నాయి. మీతో చర్చించిన తర్వాత ఈ వ్యాసములో బోయలు క్షత్రియులు అని వ్రాశాను. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 02:18, 17 జూలై 2013 (UTC))[ప్రత్యుత్తరం]

గుర్తింపు[మార్చు]

ఈ మధ్య కాలములో గావించిన పరిశోధన ఫలితాలను నేను ప్రస్తావించాను.చారిత్రక ఆధారములను వివరించాను.వేదములలో కూడా బోయలు క్షత్రియులనే ఆధారములు ఉన్నాయి.మీరు తెలిపిన విషయాలు కులవృత్తుల వారి గురించి.ఎవరు ఏ వృత్తిని చేపడుతారో వారిని ఆ వృత్తివారిగా గౌరవించటము సంస్కార మనిపించు కుంటుంది.డి.ఎన్.ఏ.పరీక్షలను శాస్రీయ ఆధారములను వివరించాను.బోయ అనే పదము ఆదిమానవ కాలము నుండి కొనసాగుతోంది.మహర్షి వాల్మీకి ఆటవిక మానవుడిని,బాషను సంస్కరించి సంస్కృత బాషను,సంస్కారమును తెలియ పరుచుటకు శ్రీ మద్ రామాయణమును వ్రాశాడు.ఆదర్శ మానవుడు కలిగి ఉండవలసిన భావాలతో రాముడు అనే పాత్రకు ప్రాణము పోసి భారతీయ సంస్కృతికి నిలువుటద్దమును తయారు చేశాడు.రాముడు ఎక్కడా తాను రామరాజును అని చెప్పుకోలేదు.పురాణముల ప్రస్తావన లేని హిందూ కార్యక్రమములు లేవు.ఆంధ్రుల చరిత్రను పరిశీలిస్తే (బి.ఎస్.ఎల్.హనుమంతరావు) ఆంధ్రులు ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్ జాతులు.వీరు ఆర్యేతరులు.అనగా ఆర్యులు కాదు.వీరి శారీరకలక్షణాలు,రంగు,వెంట్రుకల తీరు,ముఖకవళికలు వీరిని ఆర్యేతరులుగా గుర్తింప చేస్తాయి.అయితే కాలముతో పాటు వీరికి నాగరిక అలవాట్లు వచ్చి చేరాయి.నా ఉద్దేశము కూడా వృత్తులను బట్టియే కులాలు.చేపలు పెంచేవారి,వడ్డీవ్యాపారము చేసే వారి,బస్సు,కార్ నడిపే వారిని,గేదెలను కాచుకొని పాలవ్యాపారము చేసే వారిని ఏ కులానికి చెందిన వారీగా గుర్తించాలి?బ్రాహ్మణులు,క్షత్రియులు హోటళ్ళను, నడుపుతూ వంట వాళ్ళుగా కూడా జీవిస్తున్నారు.వీళ్లది ఏ కులము?ఏ కుల వృత్తిని అగౌరవ పరచ --117.231.59.247 14:15, 17 జూలై 2013 (UTC)కుండా ఎవ్వరి గొప్పతనము వారిదే అని ఒప్పుకు తీరాలి.రతన్ బాబు[ప్రత్యుత్తరం]

నిజమే! వృత్తి ఏదైనా దైవంతో సమానం. ఏ కులానికైనా ప్రత్యేకత ఉంటుంది. --117.235.91.18 09:46, 20 జూలై 2013 (UTC)నేడు క్షత్రియులు తప్పించి మిగిలిన కులాలవారు వృత్తిని బట్టి గుర్తింపబడుచున్నారు. సంస్కృతములో వ్రాయబడిన వేదాల్లో బోయల ప్రస్తావన లేదు. కిరాతుల ప్రస్తావన ఉన్నది. బి.ఎస్.ఎల్.హనుమంతరావుగారి అలోచన ఎలా ఉన్నా మంగోలియన్ జాతులు ఉత్తర భారతానికి చెందినవారు. వారు చూడటానికి చైనావారిలా ఉంటారు. క్షత్రియుల్లో ఆర్యజాతులు, ద్రావిడ జాతులు ఉన్నారు. చాకలి, మంగలి, చర్మకారులు, బట్టలు నేయడం, టైలరింగు, చేపలు పట్టడం, గేదెలను కాచుకోవడం, వేటాడటం, దొడ్లు కడగటం, వడ్డీవ్యాపారం, కల్లుగీత ...వగైరా వృత్తులు కొన్ని కులాలవారు మాత్రమే చేస్తారు. కనుక ఇటువంటి వృత్తులను బట్టి కులాలను గుర్తించవచ్చు. ఈ మోడ్రన్ టైంలో విద్య, వైద్యం, హోటల్, కిరాణా, చేపల పెంపకం వంటి వృత్తులు మాత్రం అన్ని కులాలవారు ఎన్నుకోవడం జరిగింది. కొంత మంది వ్యక్తులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ కులానికి అతీతంగా వృత్తులను ఎన్నుకుంటున్నారు. క్షత్రియులో పేదవారు, ధనవంతులు ఉన్నారు. వీరు అన్ని పనులు చేయలేరు - కేవలం వ్యవసాయం, చేపల పెంపకం, హోటల్ బిజినెస్, విద్య, వైద్యం వృత్తులు మాత్రమే చేయగలరు. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 16:19, 17 జూలై 2013 (UTC))[ప్రత్యుత్తరం]

ఋగ్వేదము,యజుర్వేదము నందు ఏయే జాతులవారు ఏయే వృత్తులు నిర్వహిస్తారో వ్రాసి ఉంది.చదవండి.ఆచార్య బి.ఎస్.ఎల్.హనుమంతరావుగారు,(చరిత్ర లో ఆచార్యులు,ఆంధ్రుల చరిత్ర రచయత)కంభం పాటి సత్యనారాయణ(ఆంధ్రుల సంస్కృతి చరిత్ర,రచయత) ,ఆచార్య తిరుమలరామచంద్ర(2003 సాహిత్య అకాడమి బహుమతి గ్రహీత),(ఈ ముగ్గురు కీర్తి శేషులు).ఆచార్య పుల్లెలశ్రీరామచంద్రుడు(సంస్కృతములో మహామహోపాధ్యాయ) హిందూమతం అనే పుస్తక రచయత.ప్రస్తుతము వీరు 80 సం.రాల వృద్దులు.బి.ఎన్.ఛటోపాధ్యాయగారు,ప్రాచీన చరిత్ర లో ఆచార్యులు,ఇందరి వ్యాఖానాలను నేను ఈ చర్చలో ప్రస్తావించాను.మహాభారతములో ధర్మరాజు నహుషుడు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా వర్ణ వ్యవస్తను ఎలా వర్గీకరించాడో చదివితే బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రుల ధర్మాలు ఏమిటో తెలుసుకుంటే మీ ప్రశ్నలకు సరి అయిన సమాధానములు వస్తాయి. "చాతుర్వర్ణం మయా స్పష్టం గుణ కర్మవిభాగశ" (భ.గీ.) వ్యక్తులు వారు చేసే కర్మలు అనగా పనులను బట్టియే వారి కులం నిర్ణయించాను,అంతేగాని జన్మము అందరికీ ఒక్కరీతిగానే ఉంటుంది. "సర్వే సర్వాస్వ పత్యాని జనయన్తి సదా నరా"వాజ్ మైధునమథో జన్మ మరణం చ సమం నృణాం"అనగా పురుషులందరూ స్రి లందరి ద్వారా సంతానమును కలిగించ --117.235.12.254 10:55, 18 జూలై 2013 (UTC)గలుగుతున్నారు.మాట,మైధునము,పుట్టుక,మరణము అందరికీ సమానమే.రతన్ బాబు.[ప్రత్యుత్తరం]

బ్రాహ్మణులు స్వార్థముతో చేసిన అనేక పనుల వలన కుల,వర్గ,జాతి భేదాభిప్రాయములు కలిగినాయి.క్షత్రియులు,బ్రాహ్మణులు అధికారము నకై చేసిన కుతంత్రాలు,ఇతర జాతుల పైన సాగించిన దురంతాలు వారిని సమాజములో అట్టడుగునకు నెట్టి వేశాయి.వారిని వెనికబడినవారిని చేశాయి.సత్యం రామలింగరాజు,ఫైనాన్సు కంపెనీలు,వడ్డీ వ్యాపారములు చేసిన క్షత్రియులు,సాధారణ ప్రజా రాబంధువులుగా గుర్తించబడ్డారు.రావణబ్రహ్మగా పేరుగాంచిన బ్రాహ్మణుడు,బ్రాహ్మణులను రాక్షసులు గావించాడు.తెలివి,ధైర్యము,నిజాయతీ,సత్యము,ధర్మము,జ్ఞానము ఎవడి స్వంతమో వారే నిజమైన బ్రాహ్మణులు,క్షత్రియులు.అంతేగాని సమాజమును మోసపు మాటలతో,కుతంత్రాలతో కుళ్లబోడిచే వారు నీచులు,చండాలురు.ఈ వ్యాసము ప్రారంభించి మీకు మీరై గోతులు తీసుకున్నారు.మానవుడు కోతి నుండి పరిణామము చెందినాడని సైన్సు చెబుతోంది.ఆదిమానవుడి నుండి ఆధునిక మానవుడు వరకు జరిగిన మార్పులతో పాటు మానవులందరూ చైతన్యము చెందారు.మంగలికొడుకు,చాకలికొడుకు నేడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు.క్షత్రియులని చెప్పుకుంటున్నవారు,రాజు అని తోక కలిగినవారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కాఫీ,టీ,లను అందిస్తూన్నారు.చాకలి,మంగలి,కుమ్మరి,మాలా,మాదిగ అన్నవి వృత్తులే కానీ కులాలు కాదు,ఎందుకంటే ప్రపంచ ఖ్యాతి చెందిన ఎందరో విద్యా,వైద్య ఉద్యోగులు చాకలి,కుమ్మరి,మంగలి కుటుంబాల నుండి వచ్చారు.రతన్ బాబు

మంచివారు, చెడ్డవారు, ధనవంతులు, పేదవారు, గొప్పవారు అన్ని కులాల్లోను ఉంటారు. చదువు లేనివారు టీకప్పు అందివ్వడంలోను, చదువుకున్నవారు ఉద్యోగాలు చేయడంలోను ఆశ్చర్యం లేదు. సత్యం రామలింగరాజు అందరికీ చెడ్డవాడు కాదు. ప్రభుత్వం దృష్టిలో నేరస్తుడే అయినా, ఇప్పటికీ సాప్టువేర్ ఉద్యోగులకి దేవుడే. పేదల కోసం బైర్రాజు ఫౌండేషన్ ఆంధ్రా అంతటా వ్యాపించి ఉన్నది. ఈరోజుల్లో అన్ని కులాలవారిలోను గొప్పవారున్నారు. అందులో ఆనుమానం లేదు. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 16:25, 20 జూలై 2013 (UTC))[ప్రత్యుత్తరం]

అన్నీ కులాలలో గొప్పవారున్నప్పుడు ఎవరిని ఏ విధముగా గుర్తించాలో వివరణ ఇచ్చాడు ఆ భగవానుడు.ఆ భగవానుడి పేరుతో భగవత్ గీత వ్ర్రాసింది మహర్షి వేదవ్యాసుడు,ఆయన ఓ బెస్త స్రీకి జన్మించాడు,నిజము ఎప్పుడూ నిష్టూరముగానే ఉంటుంది.మాయ మాటలతో,అమాయకులను మోసగించ గలరేమో కానీ అందరినీ కాదు.నేను ఎవ్వరితోనూ నాకు తెలిసినవిషయాలను చర్చించాలను కోలేదు.అయితే రచయతగా నేను చెప్పదలచుకున్న విషయమును నిర్భయముగా చెప్పదలచుకున్నాను.చర్చ పేరు తో ఈ శీర్షిక ప్రారంభించింది మీరే.దేవుడు,దెయ్యాలు,భూతములు,రాక్షసులు అనేవి ఏ విధముగా మానవవికారాలో,అదే విధముగా బ్రాహ్మణ.క్షత్రియ,వైశ్య,శూద్ర అన్నవి మానవ భావనలు తప్ప నిజములు కాదు.వాస్తవ లోకములో ఆలోచించండి.నాకు తెలిసిన ఓ చింతలపాటి కృష్ణంరాజు కథ చెబుతాను చదవండి.ఈ సి.కృష్ణంరాజు నాకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పరిచయ మయ్యాడు.ఫ్లైట్ లో నా ప్రక్కనే కూర్చుని అమెరికా వరకు ప్రయాణించాడు.అతని తల్లి స్వ గ్రామము యానాము దగ్గర చొల్లంగి,పేరు రోజి ,క్రైస్తవమతము పుచ్చుకున్న ఓ మాల స్రీ,ఆమె యవ్వనములో చాలా అందముగా ఉండేదట.చింతలపాటి సుబ్బరాజు ఓ కాంట్రాక్టరు,భాగా డబ్బున్న పెద్ద మనిషి.ఈయనకు రోజీ అందము నచ్చింది.ఆకర్షితుడయ్యాడు,ఎన్నో ప్రమాణాలు చేసి రోజిని చర్చి లో వివాహము చేసుకున్నాడు.వీరిద్దరికి జన్మించిన వాడే సి.కృష్ణంరాజు.అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు.తాను రాజు అనిపేరు పెట్టుకొని ఉన్నా,తన కులమేదో చెప్ప మని అడిగాడు.మీరు చెప్పండి ఈతని కులమేది?జన్మకు కారణము స్రీ,పురుషులే కానీ కులాలు,మతాలు,వర్ణాలు,గోత్రాలు కాదు అని చెప్పటానికే ఈ పిట్టకథ(నిజము కథ).ఈ విషయములో సుప్రీం కోర్ట్ జడ్జ్ మెంట్ కూడా ఉంది.సుబ్బరాజు(తాను చెప్పుకుంటున్నట్లుగా రాజు-క్షత్రియ)పురుషుడు,హిందువు,రోజీ క్రైస్తవ మతము పుచ్చుకున్న హిందూ మాల,స్రీ-వీరికి జన్మించిన వాడు కృష్ణంరాజు,ఇతను జన్మించడానికి కులము,మతము అడ్డుకాలేదు,అతని తల్లి,తండ్రి కావటమే వారి అర్హత.మొత్తానికి మానవులు రెండు రకాలు1.ఆర్యులు=తెలివైన వారు,జ్ఞానము కలిగిన వారు,2.అనార్యులు=తెలివి లేని వారు,ఆజ్ఞానులు.బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర అన్నవి "గుణములే,కులాలు కాదు,జన్మతా రావు.రామాయణ,మహాభారతములు రచించిన గొప్ప కవులు ప్రతి విషయమును ఖచ్చితమైన అభిప్రాయములతోనే తమ రచనలు కొనసాగించారు.ఇక్కడ నేను క్షత్రియ,మాల మధ్య లైంగిక సంబంధము వివరించాను.చెప్పుకుంటున్న క్షత్రియ(స్రీ లేదా పురుష),వైశ్య,బ్రాహ్మణ,శూద్రులకు జన్మించిన వారు మన దేశములో ఎందరో ఉన్నారు.రతన్ బాబు

మీరు అమాయకులైతే ఇంత కాలం నాతో ఎందుకు చర్చిస్తారు? తెలిస్తున్న విషయాలు పంచుకోవాలి. వర్ణసంకరమైనా పుట్టినవారికి సర్వసాధారణంగా తండ్రి కులమే వర్తిస్తుంది. దీనికి కారణమున్నది. మీరన్నట్టు స్త్రీపురుషుల కలయికయే సృష్టి. అయితే విత్తనము (వీర్యకణం) పురుషునిలో పుడుతుంది. అది స్త్రీ గర్భంలో పెరుగుతుంది. అందుకే పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుంది. అందువల్ల సి.కృష్ణంరాజు గారు క్షత్రియ కులానికి చెందినవారవుతారు. ఆదిలో కుల గోత్రాలు ప్రధానంగా సమాజంలో వ్యక్తిని గుర్తించడానికే ఏర్పడ్డాయి. ఆర్యులు ఆదిమ పర్షియా (నేటి ఇరాన్) నుండి భారతదేశానికి వచ్చిన తెగలు. అనార్యులు అనగా ఆర్యులు కానివారు (భారతదేశపు నేటివ్ తెగలు). బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనునవి ఆర్యులలో వృత్తిని బట్టి మొదట ఏర్పడిన చీలికలు. తరువాత కాలంలో గుణమును బట్టి భావించబడినవి, ఆ తర్వాత మధ్య యుగం నుండి కులములు గుణములబట్టి కాక జన్మను బట్టి భావించబడుచున్నవి. నేటి ప్రపంచంలో కులం అనేది జన్మతోనే ప్రాప్తిస్తున్నది. ఉదాహరణకు గవర్నమెంటు రికార్డుల ప్రకారం మీకు మీ తండ్రిగారి కులమే వర్తిస్తుంది. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 11:49, 21 జూలై 2013 (UTC))గవర్నమెంట్ రికార్డులు మనము ఇచ్చిన ఆధారములతోనే తయారు అవుతాయి.నేను వాదనకు వచ్చింది నిజమును,ఆధారములతో నిరూపించుటకు,మౌనము అంగీకారము అవుతుంది,అందు వలన ఖండించాను.బోయలు సుక్షత్రియులు అన్నది ఆధారములతో వివరించాను.వెనుకబాటుతనము నేరము కాదు.నేటి బాలుడే రేపటి పౌరుడు అయినట్లు ధనవంతులు,పాలకులు ఎవరైనా కావచ్చు.కులములు,గోత్రములు,మతములు చట్టము పరిధిలోనికి రావు.న్యాయము అందరికీ సమానమే.దొరకనంతా వరకు ఎవ్వరూ దొంగలు కారు.దొరికిన దొంగల గురించి చర్చించండి.వర్ణసంక్రమణలు అందరిలో ఏదో ఒక తరములో జరిగే ఉంటాయి,జన్మకు కారణము స్రీ,పురుషులే కానీ కులాలు,గోత్రాలు,మతములు కాదు.ఒక వర్గము వారు మాత్రమే అధికులు అని విర్రవీగడము,ఇతరులను కించపరచటము వారి దౌర్భాగ్యము.న్యాయము నిరూపించాలన్నా ఆధారములు కావాలి.వాటిని ప్రస్తావించి విషయములను తెలపండి.ఆర్యులు,అనార్యులు అనే పదములకు అర్థములు ఎప్పుడో తెలిపాను.ఇరాన్ లో జీవము పుట్ట లేదు.జీవము నీటి లో పుట్టింది.అబద్దపు మాటలతో,దౌర్జన్యముతో అందరినీ,అన్నీ సమయాలలో జయించ లేము.క్షత్రియ అన్నది కులము కాదు,గుణము(భగవత్ గీత,మనుస్మృతి,హిందూ మతము,వేమన,బ్రహ్మముగారు)రతన్ బాబు[ప్రత్యుత్తరం]

అసలు వ్యాసంలో ఈ విషయములను తెలియని ఆజ్ఞానులు కిరాతులు,బోయలు వేరని అభిప్రాయ పడుతుంటారు. వంటి వాఖ్యలు వ్రాయకండి. ఏమైనా ఉంటే చర్చ లో వ్రాయండి. అంతర్జాలపు పెద్దబాల శిక్షయైన వికీపిడియా స్టేటస్ కి తగిన విధంగా వ్రాయండి. మీరన్నట్లు బోయలు క్షత్రియులే అని వ్రాశాను. చూడండి. ఆవేశపడవద్దు. 

కిరాతుల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, నమ్మకాలు, మతగ్రంధమైన ముందము గురించి మీరు బాగా తెలుసుకోవాల్సివుంది. వారి గురించి నాకు అంతా తెలుసు. వ్యాసాలు వ్రాయడంలో గొప్పవాడినని నేను అనుకోవడంలేదు. మీరు అనుకోకండి. ఎవడో వ్రాసిన పుస్తకాలనుండి కాపీ చేయడం కాదు. ఆ పుస్తకాలలో ఉన్న వివరాల బట్టి మీరూ సొంతంగా ఆలోచించండి. వ్యాసం వ్రాయడంలో ఓర్పు, నేర్పు ఉండాలే గాని ఆవేశం కాదు. కిరాతులకు, బోయలకు వృతి ఒకటే అయినా, వారిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. సంస్కృత మహాభారతాన్ని తెలుగు కవులు తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు కిరాతులను బోయవారిగా పేర్కొన్నారు. అంతే. మనుస్మృతిలో గాని, మహాభారతంలో గాని బోయల ప్రస్తావన లేదు. కిరాతులు మంగోలియన్ జాతులకు చెందినవారు. అందుకే వారికి ఎక్కవగా చైనీయుల పోలికలుంటాయి. ఇక బోయలు ఇతర ద్రావిడ తెగలకు చెందినవారు. అలాగే నిషాడులకు, బోయలకు సంబంధం లేదు.


మీరు చర్చను తప్పుదారి పట్టిస్తూన్నారు.నా బాష గురించి మీరు అపోహలుపడవద్దు.రీసర్చ్ వ్యాసములు అనేకము వ్రాసి అంతర్జాతీయముగా అనుభవము కలిగిన వాడిని.రీసర్చ్ వ్యాసములలో రెఫరెన్సులను వ్రాస్తారు.వాటిని కాపీలనరు.అథారిటీ అని అంటారు.నా అభిప్రాయమును,నిర్దారణను మీరు అనేక సార్లు అంగీకరించారు,అప్పటికే ఈ చర్చ ముగిసింది.మీరు ఇచ్చిన రెఫరెన్సును ఎన్నో సార్లు చూశాను.నేను ఇస్కాన్ సభ్యుడిని,అయితే భక్తివేదాంతప్రభుదాస వ్యాఖ్యానాలు కొన్ని శాస్రీయ సమ్మతము కాదు.ఉదాహరణకు గాడిదలకు,గాడిదలే పుడతారు,గాడిదలకు గుర్రాలు పుట్టవు అంటారు ఆయన.అంటే కోతి నుండి మానవుడు ఉథ్భవించాడని ఆయన ఒప్పుకోరు.ఎందరో శాస్రవేత్తలు బైబిల్ ను తప్పు పట్టి క్రైస్తవ మతాచార్యుల ఆగ్రహమునకు బలి అయ్యారు.ఇదీ అటువంటిదే.శ్రీ ప్రభుదాసాగారు 62 సం.వ.వయసులో ఇస్కాన్ ప్రారంభించి 18 పర్యాయములు అంతర్జాతీయ ప్రయాణములు చేసి భారతీయతత్వమును ప్రచారములోనికి తెచ్చారు.నాకు ఓర్పు ఉంది కాబట్టే ఇంకా సమాధానములు వ్రాస్తున్నాను.ఆధారములను కాపీ అనరు.అంతర్జాలములోని ప్రతి వ్యాసమును సవరించుటకు,కొత్త అంశములను చేర్చుటకు ప్రతిఒక్కరికీ అధికారము ఉంది.మహాభారతములో మన విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ప్రస్తావనలు ఉన్నాయి.క్షత్రియ అన్నది గుణము,కులముకాదు,అది పేటెంట్ కాదు ఇంతకంటే ఎక్కువగా మాట్లాడటము "చెవిటి వారి ముందు శంఖము ఊదటము,గ్రుడ్డివారికి దీపమును చూపించటము"వంటిది.ఇప్పటికైనా మీరు చర్చను ఆపితే సంతోషము.స్వస్తి.ఈ చర్చను కాపీలు తీసి(మీరు బోయలను క్షత్రియులు అనిఒప్పుకున్నప్పుడే)అనేక ప్రముఖులకు పంపడమైనది.నా వాదనకు బలము చేకూర్చినందులకు కృతజ్ఞతలు.రతన్ బాబు చివరిగా ఒక మాట ఈ క్రిందిలింకులను విపీపీడియా లోని ఆధారములను రెఫరెన్సుగా తీసుకోవద్దని వికిపీడియా వారి విన్నపముఉంది చదవండి.

ఇంద్రకీల పర్వతము[మార్చు]

బోయలు క్షత్రియులు అని వ్రాశాను కదా? ఇంకెందుకు మీ ఆందోళన? వాస్తవానికి సంస్కృత భాగవతం ప్రకారం ఇంద్రకీల పర్వతము అనగా హిమాలయాల్లో ఒక పర్వతం, భగీరధ నది దగ్గరలో ఉన్నది (శివపురాణ - బి. చతుర్వేది, 77 పేజీ). విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి కాదు. తెలుగువారు కిరాతార్జునీయాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు పొరపాటున విజయవాడలో ఇంద్రకీలాద్రి అని అనుకొనడానికి అవకాశమున్నది. ఇంద్రకీల అను పేరు మీద ఇండొనేషియాలో ఒక పర్వతం కూడా ఉన్నది. కొంతమంది కర్నాటలో పల్కిగుండు జిల్లాను ఇంద్రకీల అనికూడా అంటుంటారు. దీని గురించి చూడండి:

ఆంధ్రప్రదేశ్ లోనే నాలుగు ఆత్మకూరులు,రెండు హనుమకొండలు ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి.భారతదేశములో ఎన్నో ఇంద్రకిలాద్రులు ఉందా వచ్చును.ఇ౦ద్రకీలాద్రి,విజయవాడ లో శిలాఫలకము దొరికింది.ఇది ఆర్ఖియాలజీ శాఖ వారిచే భద్ర పరచబడింది.ఈ శాసనము లో అర్జునుడు తపస్సు చేసినందు వలన,ఆ తరువాత జరిగిన కిరాతరూపములో దర్శనమిచ్చిన శివుడికి గుర్తుగా అక్కడ శివాలయము కట్టబడింది.దానికి పూజారిగా క్షత్రియులే(కిరాతులు)కొనసాగినారు.ఆ తరువాత ఎంతో కాలమునకు దుర్గను ప్రతిష్టించినారు.కాలక్రమములో దుర్గాదేవి ప్రాముఖ్యత పెరిగింది.అక్కడ పూజారులను అడిగి ఈ విషయములను నిర్ధారించు కోవచ్చును.శిలాఫలకము ఫోటో నా వద్ద ఉంది.అయితే ఇది ప్రాకృత బాషలో ఉంది.ఆధారములతో రచన సాగించుటకు మీరు చేస్తున్నప్రయత్నము హర్షించదగినది.అంతర్జాలము లోని విషయాలను విజ్ఞానులు దిద్దుబాటు --117.236.226.192 12:06, 24 జూలై 2013 (UTC)చేయ వలసిన అవసరము ఉంది.రతన్ బాబు[ప్రత్యుత్తరం]

రతన్ బాబు గారూ! కిరాతులు బేసిక్ గా ఉత్తర భారతీయులే గాని, దక్షిణభారతీయులు కాదు. వారు కూడా బోయల వలె వేటగాళ్ళు. వేషభాషల్లోగాని, ఆచారవ్యవహారాల్లో గాని, జన్యువుల్లోగాని బోయలకు, కిరాతులకు మధ్య ఎటువంటి సంబంధమూ లేదు. ఆమాటకొస్తే కిరాతులు అసలు హిందువులే కాదు. వారు మంగోలియన్ జాతులవారు. వీలైతే ఒకసారి కిరాత ముందము గురించి నెట్ లొ చదవండి. వారి దేవుళ్ళకు, మన దేవుళ్ళకు, వాళ్ల పండుగలకు, మన పండుగలకు అసలు సంబంధమే లేదు. అందుకే ఆర్యులు వాళ్లని అనార్యులు అని అన్నారు. కిరాతకము (దారుణము) అనే పదము వారి నుండే వచ్చినది. వారితో మిమ్మల్ని పోల్చుకోకండి. వారు ఇప్పటికీ మారలేదు. ఇంకా మీరు వారికంటే కొన్ని వేలరెట్లు నయం. మధ్యయుగంలో బోయలు కనీసం బ్రాహ్మణత్వాన్ని ఆచరించారు.

ఇతర ఇంద్రకీలాద్రి పర్వతాలకు ఎటువంటి ఆధారాలు లేకుండావుంటాయా? ప్రతీచోటా శిలాఫలకాలు (లేదా ఆధారాలు) దొరికివుంటాయి కదా? లేకుంటే అవి ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంటాయి? అక్కడివారి నమ్మకాలు తప్పంటారా? వీలైతే ఒక్కసారి కిరాతార్జునీయం వ్యాసం చూడండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 02:02, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తినగతినగ వేమ తియ్యగా నుండు ఇంకాఇంకా తరచి చూస్తే ఆటవికులు పోయి గొరిల్లాలు,కోతులు కూడా వస్తాయి.గతా శూన్శ్చ గతా శూనంచ నాను శోణంచి పండితా-(భ.గీ.)గతించిన,జరగ బోతున్న దానిని గురించి పండితులు --117.235.212.236 10:09, 25 జూలై 2013 (UTC)ఆలోచించరు,సమతాస్థితిని పొందుతారు,వారినే సమదర్శనులు అంటారు.ఇంకా ఇంకా ఈ వ్యాసమును పొడిగించటము అనవసరము.రతన్ బాబు[ప్రత్యుత్తరం]

రతన్ బాబుగారూ! ఇన్ని రోజులు నాతో చర్చించినందుకు ధన్యవాదాలు. మీవల్ల నాకు చాలా విషయములు తెలిసినవి. మీ మనస్సును కష్టపెట్టివుంటే పెద్దమనసు చేసుకొని నన్ను క్షమించండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 16:14, 25 జూలై 2013 (UTC))[ప్రత్యుత్తరం]

రెడ్డి,కమ్మ,కాపు,వెలమలు బోయ వంశీకులేనా?[మార్చు]

అవును.నాకు తెలిసిన సమాచారమును ఆధారములతో వివరించగలను.రతన్ బాబు."భారత సమాజం,కులవ్యవస్థ" అనే ధారావాహికగా ప్రచురిత మైన శ్రీ ఎస్.జగన్ రెడ్డిగారి వ్యాసము,వార్త,దినపత్రిక,ఆదివారం,30,జులై,2006 లో వివరణ కలదు.(ఈ రోజు రెడ్లు,కాపులు,కమ్మలు,వెలమదొరలు ఒకపుడు బోయలే.ఆర్థికముగా బలపడటము,గ్రామాలలో గ్రామపెద్దగా,సర్పంచ్ గా,జమీందారులుగా గుర్తింపు రావటముతో వారు ప్రత్యేక వర్గముగా ఏర్పడ్డారు.ఎస్.జగన్ రెడ్డి.)ఆటవికమానవుడు ఆధునికమానవుడిగా ఎదిగిన క్రమమును పరిశీలిస్తే బోయలు రెడ్డి,కమ్మ,కాపు,వెలమలుగా ఎదిగిన విధానము బోధపడుతుంది.బోయలు ధైర్య,సాహసాలతో ఇతర ఆటవికుల పైన ఆజమాయిషీ సాగించగలిగి ఉండేవారు.వ్యవసాయము ప్రారంభించిన తొలి రోజులలో పంటపొలములను జంతువుల బారి నుండి కాపాడేసాధకులుగా జీవనము సాగించిన వారినే "కాపులు"అన్నారు.కాపులు రెండురకాలుగా గుర్తించబడ్డారు.గ్రామములోనికి ఏదేని జంతువులే కాకుండా శత్రువులు కూడా రాకుండా రక్షణ గలిగించేవారు కొందరు.వారిని 'రట్టడులు'అనిపిలిచేవారు.రట్టడి అనగా రక్షణ,కాపలా.రట్టడులుగా జీవనము సాగించినవారినే "రెడ్డి"అని,కాపలాదారులుగా ఉన్నవారిని "కాపు"అని పిలువసాగినారు.రెడ్డి అన్నది ఒక గ్రామపెద్ద,రక్షణ గావించే అధికారపని,

రతన్ బాబు గారూ నమస్కారం! మీరు లేటెస్ట్ గా వ్రాసిన అభిప్రాయాల్లో కొన్ని విషయములున్నవి. వాటిని నేను ఈ వ్యాసంలో "ఇతర విషయాలు" అనే సబ్ హెడ్డింగుతో తగిన రీతిలో చేరుస్తాను. అంతవరకూ ఓపికపట్టండి! (101.63.21.156 01:50, 16 సెప్టెంబర్ 2013 (UTC))

రతన్ బాబు గారూ! వ్యాసాన్ని కొద్దిగా బ్యూటిఫై చేశాను. ఇంకా చేయవలసియున్నది. ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి. పూర్తిగా చదవకుండా అభిప్రాయానికి రావొద్దని నా మనవి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 16:43, 16 సెప్టెంబర్ 2013 (UTC))

అద్భుతమైన చర్చాపేజీ[మార్చు]

అయ్యబాబోయ్!!!!!! చర్చాపేజీలో ఇంత విషయ సంపదా!!!! చర్చించిన సభ్యులందరూ అభినందనీయులే. "ఈవారం వ్యాసం పరిగణన" లాగా "ఈవారం చర్చాపేజీ పరిగణన" శీర్షిక వుండేటట్టయితే నా ఓటు ఈ పేజీకే.అహ్మద్ నిసార్ (చర్చ) 19:00, 8 అక్టోబర్ 2013 (UTC)

== మూలాలు;బోయ అని పిలువబడుతున్న ఒకసామాజిక వర్గము వారి గురించి అనేక ఆధారములు అందుబాటులో ఉన్నాయి.

                1.శ్రీ మత్ భాగవతము-వేదవ్యాసుడు,తెలుగు అనువాదము శ్రీ దాశరథి రంగాచార్య
                 2.Castes and Tribes of Southern India-Edgar Thurdstunn and Rangachaary ,1909
                 3. హంపి నుండి హరప్పా దాకా -ఆచార్య తిరుమల రామచంద్ర,2003 కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత     
                  4.వాల్మీకి వంశాజర- కన్నడ ప్రచురణ-శ్రీ ఆర్.బి.కిత్తూర,దావణగెరె
                  5.
    

పెద్దలు రతన్ బాబు గారికి, భూపతి రాజు గారికి ధన్యవాదాలు. మీ చర్చ వల్ల బోయ జాతి పుట్టుపుర్వోత్తరాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోగలిగాను. అందుకు సహకరించిన ఇద్దరు డాక్టర్లకు నమస్తే. ఇట్లు వెంకటేశ్వర్లు బోయ, హైదరాబాద్.

page 179

No 38.

Nanjangud Taluk

1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha 2.1434 sandu ......srimukha samvatsarada Phalguna ba svasti jitam 3.bhagavata gata ghana gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra 4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu 5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba 6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)paranarisahodara

7.sauchavira(sarvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari

8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de 9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya 10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina 11.varanesi Gajaranyakshetra Rajaraja purvada Talakadali sri mahadevadevo 12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolaganegado ........


Translation -----------

Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.Be it well.Victory to the Adorable(padmanabha)who resembles the sky free from clouds.While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , eruler over the southern sea,Narasimha mahadhiraja's son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :..............................Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(chief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram...............


Note ----


-It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; .........The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)............


Annual Report of the Mysore Archaeological Department for the 1930 University of Mysore , Banglore 1934. సిహెచ్ వెంకటేశ్వర్లు

page 179

No 38.

Nanjangud Taluk

1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha 2.1434 sandu ......srimukha samvatsarada Phalguna ba svasti jitam 3.bhagavata gata ghana gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra 4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu 5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba 6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)paranarisahodara

7.sauchavira(sarvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari

8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de 9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya 10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina 11.varanesi Gajaranyakshetra Rajaraja purvada Talakadali sri mahadevadevo 12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolaganegado ........


Translation -----------

Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.Be it well.Victory to the Adorable(padmanabha)who resembles the sky free from clouds.While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , eruler over the southern sea,Narasimha mahadhiraja's son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :..............................Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(chief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram...............


Note ----


-It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; .........The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)............


Annual Report of the Mysore Archaeological Department for the 1930 University of Mysore , Banglore 1934. ch.వెంకటేస్వర్లు

పెద్దలు రతన్ బాబు గారికి, భూపతి రాజు గారికి ధన్యవాదాలు. మీ చర్చ వల్ల బోయ జాతి పుట్టుపుర్వోత్తరాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోగలిగాను. అందుకు సహకరించిన ఇద్దరు డాక్టర్లకు నమస్తే. ఇట్లు వెంకటేశ్వర్లు బోయ, హైదరాబాద్.

విషయం[మార్చు]

వేటను ప్రధాన వృత్తిగా కలిగియున్న అటవీ జాతులు దేశంలో ఎన్నో ఉన్నాయి. అందులో బోయ అనేది దక్షిణభారతదేశానికి చెందిన ఒక తెగ. సంస్కృత మహాభారత కావ్యంలో పేర్కొనబడ్డ కిరాతులు ఉత్తరభారతానికి చెందినవారు. వారు క్షత్రియులు, హిందువులు కారు. వారికి కిరాతముందము అనే గ్రంధముకూడా ఉన్నది. తెలుగు అనువాద మహాభారతంలో వారు బోయవారిగా పేర్కొనబడ్డారు. అందుకు కారణం కిరాతుల్లో ఉన్న శక్తి సామర్ధ్యాలు బోయవారిలో కూడా ఉండటమే. బోయవారు హంపి విజయనగర సాంరాజ్యంలో కృష్ణదేవరాయులకి సామంతరాజులుగా,సైనికులుగా పనిచేశారు. జాతిపరంగా కిరాతులకు, బోయవారికి మధ్య ఎటువంటి సంబంధమూ లేదు. రెండు వేర్వేరు తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ రెండు తెగలు ఒకే జాతికి చెందినవారు అనే భావన కలుగడం సహజం. ఉదాహరణకు జాతిపరంగా గొల్లవారికి యాదవులకు మధ్య ఎటువంటి సంబంధము లేదు. ఈ వ్యాస పరిచయంలో ఆధారాలు, లాజిక్ లు లోపించినవి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 08:12, 21 మార్చి 2017 (UTC))[ప్రత్యుత్తరం]

గొల్లలు యాదవులు ఒక్కటే.[మార్చు]

Golla,Iddayar,Konar,yadavaGowda (MD) =(Madyapradesh) Golla, Iddayar,Konar,Yadava (AP) Golla,Yadav (HY) Educational and Social Uplift of Backward Classes: At what Cost and HOW Part 1 Mandal Commission and After


By S. P. Agrawal, J. C. Aggarwal

Page 139

శ్రీకృష్ణదేవరాయలు బోయకాదు[మార్చు]

శ్రీకృష్ణదేవరాయలు  బోయకాదు.కమ్మ కాపు కాదు .నేను పైన తలక్కాడ్  శాసన పాఠాన్ని ఇచ్చి ఉన్నాను.అందులో శ్రీకృష్ణదేవరాయలు యాదవ( కులస్తుడు) వంశస్తుడని స్పష్టముగా పేర్కొనటం జరిగినది.ఆ శాసనం మాహామంత్రి తిమ్మరుసు ఆధ్వర్యములో శ్రీకృష్ణదేవరాయలు వారు జారి చేసినది.ఇలాంటి శాసనాలు చాలాఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల వారి కులం గురించి చరిత్రకారులకు తెలియక కాదు.తెలుసు.కాని వారికి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉండటము వలన శాసనాలు ఏమిచెప్పిన,వాటిని తొక్కిపట్టి ఒక గందరగోళం సృష్టించి చివరకు తమతమ కులాలకు అంటగట్టుకుంటున్నారు.కొందరు చరిత్రకారులు ఇటీవల కాళములో ఆర్ధికముగా రాజకీయముగా ఎదిగి వచ్చిన కులాల వారి ప్రాపకం కోసం చారిత్రక ఆధారాలను తొక్కిపట్టి ,తమకు ప్రాపకం ఇస్తున్న కులాలకు అంటగట్టుతున్నారు. Chennuboina venkateswarlu (చర్చ) 14:34, 31 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

karnataka lo oka sari kanuko.. Thelusthadu. Rayalu varu boyalo kado.. Fix edi rayalu boyalu. Boyala charitra thelsa niku.. Karnatakalo. Rayalu varu. Boyalu ani rusuv ayindi. Rayalu vari gurinchi thelisina vallaki rayalu varu boyalu ani thelsu. Inka rayala kutumbam karnataka chitradurga lo unna eppudu st status tho saguthunnaru. 2409:4070:2406:F629:0:0:79F:C8A1 07:24, 27 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:బోయ&oldid=4027926" నుండి వెలికితీశారు