ఛాందోగ్యోపనిషత్తు
వికీపీడియా నుండి
ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందినది. ఉపనిషత్తులన్నిటిలోకి ప్రాచీనమైనదని కొందరి అభిపాయం. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "తత్వమసి" ఈ ఉపనిషత్తులోనిదే. ఎనిమిది అధ్యాయాలకు విస్తరించిన ఈ ఉపనిషత్తులో దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుని గురించి, వైచిత్రవీర్యుడైన ధృతరాష్ట్రుని గురించి ప్రస్తావించబడింది.
|
|
|
|---|---|
| ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) · కేనోపనిషత్తు · కఠోపనిషత్తు · ప్రశ్నోపనిషత్తు · ముండకోపనిషత్తు · మాండూక్యోపనిషత్తు · తైత్తిరీయోపనిషత్తు · ఐతరేయోపనిషత్తు · ఛాందోగ్యోపనిషత్తు · బృహదారణ్యకోపనిషత్తు |