జంతర్ మంతర్ వేదశాల
వికీపీడియా నుండి
జంతర్ మంతర్ వేధశాల (ఆంగ్లం Jantar Mantar) జైపూర్ మహారాజైన రాజా జైసింగ్-2, జైపూర్ (రాజస్థాన్) లో నిర్మించిన ఒక ఖగోళ వేధశాల. దీని నిర్మాణం 1727 మరియు 1734 ల మధ్యకాలంలో జరిగినది. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు 5 వున్నవి. మొఘలుల కాలంలో రాజాజైసింగ్ కొరకు ఢిల్లీ లోనూ ఒక వేధశాల నిర్మింపబడినది. జైపూర్ లో గల వేధశాల అన్నింటికన్నా పెద్దది.
ఇవీ చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- జంతర్ మంతర్ (జైపూర్ (రాజస్థాన్))
- జంతర్ మంతర్ కొరకు వెబ్సైట్ (జైపూర్ (రాజస్థాన్)) - ప్రపంచంలోని అతి పెద్ద రాతితోకట్టబడిన వేధశాల.(Info)
- శాస్త్రవిజ్ఞాన సేవలోని కట్టడం.