తిమ్మావజ్జల కోదండ రామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ . తిమ్మావజ్జల కోదండ రామయ్య నెల్లూరు జిల్లా లో ఫిబ్రవరి 2, 1925 న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కామాక్షమ్మ, శివరామ శాస్త్రులు. ఈయన రచయిత, సాహితీవేత్త.

విశేషాలు[మార్చు]

  • 1931 - 41 : తితుపతి లో ప్రాథమిక పాఠశాలా , ఉన్నత పాఠశాల చదువు , SSLC లో స్వర్ణ పధక గ్రహీత
  • 1941 - 46 : తిరుపతి ఒరిఎంటల్ కళాశాలలో తెలుగు విద్వాన్ - మద్రాస్ యూనివెర్సిటీ ఫస్టు, స్వర్ణ పధక గ్రహీత
  • 1946 - 50 : మద్రాస్, త్యాగరాయ శెట్టి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడు , ప్రివత్గా B.O.L (హొనౌర్స్ ) అగ్రశ్రేణి - స్వర్ణ పధక గ్రహీత మద్రాస్ యూనివెర్సిటీ - M.A. , అగ్రశ్రేణి - స్వర్ణ పధకం
  • 1950 - 56 : మద్రాస్, సర్ త్యాగరాయ కళాశాల తెలుగు ఉపన్యాసకుడు
  • 1956 - 61 : ఆంధ్ర శాఖాధిపతి
  • 1961 - 70 : తెలుగు లెక్చరర్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం , తిరుపతి
  • 1962 - 68 : ఆంధ్ర సాహిత్యములో దేశి కవిత్వోధ్యమము పాల్కురికి సోమనాదునిని పాత్రా - పరిశోధన , 1968 lo తేసిస్ సమర్పణ , 1969 లో Ph.D, డిగ్రీ
  • 1970 - 72 : రీడర్ , ఆంధ్రసాఖ , తిరుపతి
  • 1972 - 81 : ప్రొఫెసర్ , మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం , మదురై
  • 26 - 5 - 81 : శివసాయుజ్యం - ౫౬ వ ఏట రామకుప్పం వద్ద అకాల మరణం

సాహిత్య సేవ[మార్చు]

  • మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు,
  • ఏడు పరిష్కృత గ్రంధాలు,
  • ఎనిమిది అనువాద గ్రంధాలు,
  • నాల్గు పరిశోధన గ్రంధాలు,
  • రెండు స్వతంత్ర నాటకాలు,
  • ఒక ఉదాహరణ కావ్యం,
  • పరిశోధన పత్రిక సంపాదకత్వం,
  • అనేకానేక ఉపన్యాసాలు, పీఠికలు