తూర్పు మధ్య రైల్వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూర్పు మధ్య రైల్వే (16వ నెంబరు)

భారతదేశం లోని 16 భారతీయ రైల్వే మండలాలు లలో తూర్పు మధ్య రైల్వే (ఈస్ట్ సెంట్రల్ రైల్వే) ఒకటి.[1] ఈ రైల్వే జోన్ హాజీపూర్ (అయోమయ నివృత్తి) ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని పరిధిలో ప్రస్తుతం 5 రైల్వే డివిజన్లు ఉన్నాయి. పూర్వపు ఉత్తర తూర్పు రైల్వే జోన్ లోని సోన్‌పూర్ డివిజను, సమస్తిపూర్ డివిజన్, దానపూర్ డివిజను,, తూర్పు రైల్వే జోన్ లోని ముఘల్ సరాయ్ డివిజను, ధన్‌బాద్ డివిజన్లు కలసి తూర్పు మధ్య రైల్వేలో ఉన్నాయి.

చరిత్ర

1996, సెప్టెంబరు 8 న భారతీయ రైల్వేలో పదహారవ జోన్‌గా తూర్పు మధ్య రైల్వేను ఏర్పాటుచేశారు

సెక్షన్లు

  • భారతీయ ట్రాక్ గేజ్ ప్రకారము (దేశమంతటా ఒకే ట్రాక్ గేజ్) నౌపాడ నుండి గుణుపూర్ ల మధ్యన గేజ్ మార్పిడి పనులు జరుగు చున్నవి.

రైలు మార్గములు

సెక్షన్లు

లోకో షెడ్లు

ముఖ్యమైన రైళ్లు జాబితాలు

బయటి లింకులు

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-27. Retrieved 2015-02-21.

మూసలు , వర్గాలు