దాశరథి రంగాచార్య

వికీపీడియా నుండి

దాశరధి రంగాచార్యులు ఖమ్మం జిల్లాలోని చిన్న గూడూరు లో జన్మించినారు. నిజామునకు వ్యతిరేకంగా పోరాటంచేసిన యోధుడు, కవి. ఎల్ ఎల్ బి చేశారు. కొంతకాలం టీచర్ గా పని చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి రిటైరయ్యారు. చిల్లర దేవుళ్ళు, జనపథం, మోదుగుపూలు, జీవనయానం, శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతం వీరి ప్రసిద్ద రచనలు. ఎన్నో అవార్డులూ, సన్మానాలూ అందుకున్నారు. అభినవ వ్యాసుడు గా పేరుపొందారు. ఇతని అన్న దాశరథి కృష్ణమాచార్య తెలంగాణా ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన కవులలో ఒకడు.


[మార్చు] రచనలు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

పేజీకి సంభందించిన లింకులు