ధరణికోట

వికీపీడియా నుండి

ధరణికోట, గుంటూరు జిల్లా, అమరావతి మండలానికి చెందిన గ్రామము. కృష్ణా నది తీరంలోని ప్రాశాంతమైన ఊరు. ఈ గ్రామము చరిత్ర ప్రసిద్దము. గ్రామ పూర్వనామము "ధాన్య కటకము".


ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా విలసిల్లిన పట్టణము. ఇక్కడ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉండెడిదని పుస్తకములలో రాయబడి ఉన్నది (ఇక్కడ ప్రస్తుతము ఆనవాళ్ళేమీ లేవు. అమరావతి మ్యూజియంలో తప్ప) . అమరావతి మరియు ధాన్యకటకములు జంట గ్రామాలు. గ్రామ పేర్లు వేరైనా రెండూ కలిసే ఉంటాయి. ఇక్కడ కృస్ణానది ఒడ్డున పురాతన విఘ్నేశ్వర దేవాలయము కలదు. అమరావతి నుండి నడక దారిలో సాయి మందిరము కలదు.

విషయ సూచిక

[మార్చు] గ్రామం స్వరూపం, జనాభా

జనాబా : 6432 పాఠశాలలు: ప్ర్రాధమిక పాఠశాల కళాశాలలు: రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాల ఈ కళాశాల గుంటూరులో అత్యంత పురాతన కళాశాలల్లో ఒకటి. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రింద ఉన్న కళాశాలల్లో బాగా గుర్తింపు ఉన్నది. కళాశాలకు విశాలమైన ఆట స్థలం మరియు హాస్టల్ వసతి ఉన్నాయి.

[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు

[మార్చు] విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు

[మార్చు] చరిత్ర

[మార్చు] విశేషాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు, వనరులు


[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు