పద్మనాభన్ బలరాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మనాభన్ బలరాం
జాతీయతభారతియుడు.
రంగములుజీవరసాయన శాస్త్రం.
చదువుకున్న సంస్థలుపూనే విశ్వవిద్యాలయం

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్

కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం
ముఖ్యమైన పురస్కారాలుపద్మ శ్రీ
పద్మ భూషణ్[1]

పద్మనాభన్ బలరాం ఒక భారతీయ జీవరసాయన శాస్త్రజ్ఞుఁడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి డైరెక్టర్.[2]

విద్య[మార్చు]

బలరాం గారు ఫెర్గుస్సన్ కళాశాల, పూనే విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుండి మాస్టర్స్ డిగ్రీ మరియుకార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పొందారు. నోబెల్ గ్రహీత రాబర్ట్ బర్న్స్ వార్డ్ తో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సహాయకుడు పనిచేసిన తర్వాత, ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో అతను పరమాణు జీవ భౌతిక శాస్త్రంలోఅధ్యాపకులతో సభ్యుడిగా చేస్తున్నారు.

పరిశోధనలు[మార్చు]

బలరాం గారి పరిశోధన ప్రధానంగా నిర్మాణం, ఆకృతి, రూపకల్పన ఇంకా సహజ పెప్టైడ్స్ జీవలను సూచించాయి. ఇది చేయుటకు, అతను విస్తృతంగా రే క్రిస్టలోగ్రఫీ పాటు, విడి మాగ్నెటిక్ రెసోనాన్స్ స్పెక్ట్రోస్కోపీ, పరారుణ స్పెక్ట్రోస్కోపీ, వృత్తాకార డైక్రోయిజం వంటి పద్ధతులు ఉపయోగించారు.

అవార్డులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "పద్మ భూషణ్". Archived from the original on 2014-01-29. Retrieved 2014-06-05.
  2. Padmanabhan Balaram#cite note-pb1-2 లాబ్ పేజ్ @ ఐ ఐ ఎస్ సి
  3. "పద్మ భూషణ్". Archived from the original on 2014-02-02. Retrieved 2014-06-05.

బాహ్య లంకెలు[మార్చు]