పయ్యావుల కేశవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పయ్యావుల కేశవ్
తెలుగుదేశం పార్టీ చురుకైన నాయకుడు పయ్యావుల కేశవ్
నియోజకవర్గంఉరవకొండ
వ్యక్తిగత వివరాలు
జననం (1965-05-14) 1965 మే 14 (వయసు 58)
బళ్ళారి
రాజకీయ పార్టీతెలుగుదేశం
జీవిత భాగస్వామిహేమలత[1]
సంతానం2
వృత్తిఎమ్మెల్యే
నైపుణ్యంరాజకీయనాయకుడు

'పయ్యావుల కేశవ్' అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ శాసనసభ సభ్యుడు. 2015 లో ఇతడు ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికయ్యాడు.1994, 2004, 2009 లో శాసనసభ సభ్యుడుగా 2019లో ఇతను వైసీపీ గాలిలో కూడా 4000 ఓట్ల మేజరిటీతో గెలిచాడు

నేపధ్యము[మార్చు]

ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన పయ్యావుల కేశవ్ ఎంబిఎ చదివాడు. 1994, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాలు సాధించాడు. 2014లో ఓటమి చెందాడు.మళ్లీ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచాడు.[2]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

క్రమసంఖ్య సంవత్సరము శాసనసభ నియోజకవర్గం ప్రత్యర్థి ఓట్లు తేడా ఫలితము
1 1999 ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం ఎల్లారెడ్డిగారి శివరామరెడ్డి (కాంగ్రెస్) 45562-54063 ఓటమి
2 2004 ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం వై. విశ్వేశ్వరరెడ్డి (సిపిఐ (ఎం. ఎల్) లిబరేషన్) 55756-47501 గెలుపు
3 2009 ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం వై. విశ్వేశ్వరరెడ్డి (కాంగ్రెస్) 64728-64499 గెలుపు
4 2014 ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం వై. విశ్వేశ్వరరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) 78767-81042 ఓటమి

మూలాలు[మార్చు]

  1. http://www.youtube.com/watch?v=zK0M-CqIrP4
  2. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.

బయటి లంకెలు[మార్చు]