పల్లెటూరి పెళ్ళాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్లెటూరి పెళ్ళాం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం వాణీ విశ్వనాధ్
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ పద్మాలయా ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

పల్లెటూరి పెళ్ళాం 1991 జూన్ 28న విడుదలైన తెలుగు సిసిమా. పద్మాలయ ఫిల్మ్స్ డివిజన్ పతాకం కింద జి.వి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. శరత్‌బాబు, వాణీ విశ్వనాథ్, ఎం. ప్రభాకర్ రెడ్డి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • శరత్‌బాబు,
  • వాణీ విశ్వనాథ్,
  • ఎం. ప్రభాకర్ రెడ్డి,
  • గిరిబాబు,
  • ధర్మవరపు సుబ్రమణ్యం,
  • సత్యప్రియ,
  • శ్రీలత,
  • రాళ్లబండి కామేశ్వరరావు,
  • కృష్ణమూర్తి,
  • మదన్ మోహన్,
  • ఎ.వి.ఎస్.,
  • ఝాన్సీ
  • ప్రఖ్య,
  • సంధ్యశ్రీ

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్క్రీన్ ప్లే: కె. వాసు
  • డైలాగ్స్: డివి నరస రాజు
  • సాహిత్యం: సీతారామ శాస్త్రి
  • ప్లేబ్యాక్: పి. సుశీల, మనో, చిత్ర
  • సంగీతం: ఎంఎం కీరవాణి
  • సినిమాటోగ్రఫీ: ఎస్.హరనాథ్ బాబు
  • ఎడిటింగ్: కె. విజయ్ కుమార్
  • కళ: జెడి దానం
  • కొరియోగ్రఫీ: శ్రీనివాస్
  • కాస్ట్యూమ్స్: నారాయణరావు, ఆంజనేయులు
  • మేకప్: చిరంజీవి రావు
  • పబ్లిసిటీ డిజైన్స్: గంగాధర్
  • సమర్పకులు: పద్మాలయ స్టూడియోస్
  • నిర్మాత: జివి ప్రసాద్
  • దర్శకుడు: కె. వాసు

మూలాలు[మార్చు]

  1. "Palleturi Pellam (1991)". Indiancine.ma. Retrieved 2022-12-22.