పావని రాగం

వికీపీడియా నుండి

పావని రాగము కర్ణాటక సంగీతంలో 41వ మేళకర్త రాగము.[1]

రాగ లక్షణాలు [మార్చు]

"పావని" scale with Shadjam at C
ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
              (S R1 G1 M2 P D2 N3 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
              (S N3 D2 P M2 G1 R1 S)


ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం మరియు కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 5వ మేళకర్త రాగమైన మానవతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు [మార్చు]

  • రత్నసింహాసనా - వెంకటమఖి
  • సచ్చిదానందమయా - ఆది - ముత్తుస్వామి దీక్షితులు
  • సంచారి - ఏక - సుబ్బరామ దీక్షితులు


మూలాలు [మార్చు]

  1. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
"http://te.wikipedia.org/w/index.php?title=పావని_రాగం&oldid=816562" నుండి వెలికితీశారు