పి. చిదంబరం

వికీపీడియా నుండి

పి. చిదంబరం లేదా పళనియప్పన్ చిదంబరం (తమిళం: ப. சிதம்பரம்; జననం: సెప్టెంబర్ 16, 1945) భారత రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుత కేంద్ర హోం మంత్రి. గతంలో భారత ఆర్థిక మంత్రిగా కూడా పనిచేసాడు.

"http://te.wikipedia.org/w/index.php?title=పి._చిదంబరం&oldid=817665" నుండి వెలికితీశారు