Kbssarma మార్పుచేర్పులు

Jump to navigation Jump to search
రచనల కోసం అన్వేషణవిస్తరించుకుదించు
⧼contribs-top⧽
⧼contribs-date⧽

9 జనవరి 2019

  • 05:5505:55, 9 జనవరి 2019 తేడా చరితం +1,463 చి యువభారతిచుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటె ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది అనే ధ్యేయంతో 1963లో విజయదశమి అక్టోబరు 27 నాడు యువభారతి ఆవిర్భవించింది. ఇరివెంటి కృష్ణమూర్తి దీనిని స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాడు. మొదట ఈ సంస్థ కార్యస్థానం సికిందరాబాదులోని కింగ్స్‌వేలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాదు లోని బొగ్గులకుంట ప్రాంతంలో ఈ సంస్థ కార్యాలయం ఉంది. ప్రస్తుతం వంగపల్లి విశ్వనాథం ఈ సంస్థకు సమావేశ కర్త (కన్వెనర్)గా, డా. ఆచార్య ఫణీంద్ర అధ్యక్షుడిగాను, జీడిగుంట వెంకట్రావు, ట్యాగు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ

1 డిసెంబరు 2018

  • 07:4307:43, 1 డిసెంబరు 2018 తేడా చరితం +1,812 చి పెరవలి (వేమూరు)బ్రహ్మశ్రీ తాడేపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆధ్యాత్మిక వేత్త, శ్రీ లలితా సహస్ర నామాలపై - ఒక్కొక్క నామం పైన ఒక్కొక్క శాస్త్రీయ సంగీత సంకీర్తనని రచించి, "శ్రీ లలితా రహస్య నామాకృతులు" విరచించి, వైవిధ్యమైన రాగాలతో స్వరరచనాసృష్టిని కావించిన మహానుభావులు. శ్రీ మాతాశ్రీ సాహిత్య సంగీత సామ్రాట్టుగా పేరుపొందిన బ్రహ్మశ్రీ తాడేపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఈ "శ్రీ లలితా రహస్యనామాకృతులు" వీరి జ్యేష్ఠ పుత్రులు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు డా.తాడేపల్లి లోకనాథ శర్మ గారు మరియు వీరి సోదరులు తాడే ట్యాగు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ
  • 07:3207:32, 1 డిసెంబరు 2018 తేడా చరితం +141 చి వేమూరుతాడేపల్లి లోకనాథ శర్మ (శాస్త్రీయ సంగీతం) ట్యాగు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ

31 అక్టోబరు 2018

  • 06:0206:02, 31 అక్టోబరు 2018 తేడా చరితం +1,254 చి తెలుగు రథం"దశాబ్ది" సేవల్లో - తెలుగురథం (2008-2018) "మా పథం - వెలుగు * మా రథం - తెలుగు" భావనాత్మక నినాదంతో, "సప్తాశ్వ రథం" ప్రేరణతో - తెలుగురథ ప్రస్థానం - పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న తరుణంలో "తెలుగురథం" సంస్థ "దశాబ్ది" ఉత్సవాలను నిర్వహించే ప్రణాళికను సిద్ధం చేసుకుంది. "మన తెలుగు తేజోమూర్తులు * ప్రసంగ సంస్మరణీయం" అన్న శీర్షికతో - 2018 అక్టోబర్ - నవంబర్ నెలల్లో - 12 రోజులపాటు ప్రసంగలహరి కార్యక్రమాల్ని నిర్వహించింది. ట్యాగు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ

4 జూలై 2018

  • 03:0503:05, 4 జూలై 2018 తేడా చరితం +1,063 చి తెలుగు రథంఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు ఈ సంస్థ నిర్వహించిన అనేక ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలలో కొన్ని: భాష/సాహిత్యం మాతృభాషా దినోత్సవం మథునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఆరుద్ర విశ్వనాథ సత్యనారాయణ గిడుగు వేంకట రామమూర్తి పంతులు తెలుగు వ్యవహార భాష కు నూరేళ్ళ ప్రస్థానం. శ్రీ కృష్ణదేవరాయలు - పట్టాభిషేక - పంచ శత వర్షోత్సవం దాశరథి కృష్ణమాచార్యులు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి (శతజయంతి) సంగీతం ముత్తుస్వామి దీక్షితులు తాళ్ళపాక అన్నమాచార్యులు నారాయణ తీర్థ మంగళంపల్లి బాలమురళీకృష్ణ శ్రీపాద పినాకపాణి నూకల ట్యాగు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ

29 జూన్ 2018

3 జనవరి 2018

9 నవంబరు 2017

31 మే 2017

7 జనవరి 2017

16 ఫిబ్రవరి 2016

12 డిసెంబరు 2015

2 మే 2015

26 జనవరి 2015

2 జనవరి 2015

28 డిసెంబరు 2014

27 డిసెంబరు 2014

26 డిసెంబరు 2014

15 డిసెంబరు 2014

20 ఫిబ్రవరి 2014

10 జనవరి 2014

12 సెప్టెంబరు 2012

31 జనవరి 2011

27 జనవరి 2011

26 జనవరి 2011

23 జనవరి 2011