భద్ర నది
వికీపీడియా నుండి
భద్రా నది (కన్నడ:: ಭದ್ರಾ ನದಿ) కర్ణాటక రాష్ట్రంలోని ఒక పవిత్రమైన నది. ఈ నది పడమటి కనుమలలో జన్మించి దక్కను పీఠభూమిలో ప్రవేశించి కూడ్లి వద్ద తుంగ నదితో కలిసి తుంగభద్రా నదిగా మారుతుంది. ఇది భద్రా వన్యప్రాణి సంరక్షారణ్యం ద్వారా ప్రవహిస్తుంది. తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించి కృష్ణా నదిలో కలిసిపోతుంది.