మధురై నాయకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూర్వ రాజ్యాలు తర్వాతి రాజ్యాలు 
మధ్యంతర రాజ్యాలు
  • రామ్ నాడు (సా.శ.. 1702)
  • పుదుక్కొట్టై,
    శివగంగ (రామ్ నాడ్ నుంచి)

మదురై నాయకులు 1529 నుంచి 1736 వరకూ ప్రస్తు తమిళనాడులోని భాగాన్ని మదురై రాజధానిగా చేసుకుని పరిపాలించారు.[1] నాయకరాజుల పాలనాకాలం కళలు, సంస్కృతి, పరిపాలన సంస్కరణలు, ఢిల్లీ సుల్తానులు కొల్లగొట్టిన ఆలయాల పునరుద్ధరణ, విశిష్టమైన శిల్పనిర్మాణ శైలి ఆరంభానికి పేరొందింది

ఈ వంశంలో 13 మంది పాలకులు ఉన్నారు, వీరిలో తొమ్మిది మంది రాజులు, ఇద్దరు రాణులు, మరో ఇద్దరు సంయుక్త పాలకులు. ఈ రాజవంశీకుల్లో తిరుమలై నాయకుడు, రాణి రాణి మంగమ్మాళ్ ప్రముఖ పాలకులు. అప్పటికి ఫ్రెంచిబ్రిటీష్ వారు ఈ ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించకపోవడంతో డచ్, పోర్చుగీస్ వారి ద్వారా విదేశీ వ్యాపారం జరిగింది.

మ References[మార్చు]

  1. Nayaks of Madura.