మనిషి మృగము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనిషి మృగము
(1976 తెలుగు సినిమా)
తారాగణం కవిత
సంగీతం మాధవపెద్ది సత్యం
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
నిర్మాణ సంస్థ కమల్ చిత్ర మూవీస్
భాష తెలుగు

మనిషి మృగము 1976లో విడుదలైన తెలుగు సినిమా. కమల్ చిత్ర మూవీస్ బ్యానర్ కింద కె. కమలా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా కవిత నటించగా చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "Manishi Mrugamu (1976)". Indiancine.ma. Retrieved 2022-11-30.

బాహ్య లంకెలు[మార్చు]