మారని మనసులు

వికీపీడియా నుండి
(మారని మనుష్యులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మారని మనసులు
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ విశ్వశాంతి పిక్చర్స్
భాష తెలుగు

మారని మనసులు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. దేవిక, కళ్యాణ్ కుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈచిత్రానికి పామర్తి, విశ్వనాథన్ - రామమూర్తిలు సంగీతాన్నందించారు.[1]

తారాగణం[మార్చు]

  • దేవిక
  • కళ్యాణ్ కుమార్
  • ఎం.ఎన్.నంబియార్
  • నాగేష్ బాబు
  • సహస్రనామం

సాంకేతిక వర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Marani Manasulu (1965)". Indiancine.ma. Retrieved 2020-08-26.