ముడుంబ నృసింహాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముడుంబ నృసింహాచార్యులు
జననం1841
మరణం1927
వృత్తికవి
తల్లిదండ్రులు
  • వీరరాఘవాచార్యుడు (తండ్రి)

ముడుంబ నృసింహాచార్యకవి (1841- 1927) సంస్కృతాంధ్ర కవి. వీరు జన్మతా శ్రీవైష్ణవులు. తండ్రి: వీరరాఘవాచార్యుడు. వీరు శ్రీకూర్మము దగ్గర వంశధారా తీరస్థమగు అచ్యుతపురిలో జన్మించారు. జననము: ప్లవ సంవత్సర భాద్రపద బహుళ నవమి 1841 సం||రం సెప్టెంబరు 22. నిర్యాణము: ప్రభవ సంవత్సర భాద్రపద బహుళ ద్వాదశి. 1927 సెప్టెంబరు 22 తేది.

రచించిన గ్రంథములు[మార్చు]

  • 1. రంగేశ శతకము.
  • 2. ప్రౌఢా శృంగారము.
  • 3. ముగ్ధా శృంగారము.
  • 4. కామినీదృష్టి శృంగారము.
  • 5. అంగ శృంగారము.
  • 6. సంకీర్ణ శృంగారము.
  • 7. శ్రీకృష్ణచాటువులు.
  • 8. సత్య శతకము.
  • 9. వృష్టిపంచాశక్తు.
  • 10. గరుడాచల నాటకము.
  • 11. కృతులు.
  • 12. హరికథలు.

సంస్కృత గ్రంథములు[మార్చు]

వీరు సంస్కృతమున వ్రాసిన తత్త్వగ్రంథముల సంఖ్య 22. సాహిత్యగ్రంథములు 14, నీతిశాస్త్రరచనలు 2.

  • 1. బ్రహ్మసూత్రభాష్యము.
  • 2. బ్రహ్మసుత్ర----
  • 3. ప్రపత్తి చింత.
  • 4. వాసవ పరాశరీయ నాటకము.
  • 5. జయసింహాశ్వమేధీయము.
  • 6. చిత్సూర్యాలోకము.
  • 7. కావ్యసూత్రవృత్తి-ఇత్యాదులు.

మూలాలు[మార్చు]