మేఘనాధ్ సాహా
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| మేఘనాధ్ సాహా మేఘనాధ్ సాహా |
|
| జననం | అక్టోబర్ 6 1893 షారాతోలి, ఢాకా, బంగ్లాదేశ్ |
|---|---|
| మరణం | ఫిబ్రవరి 16 1956 (వయసు: 62) |
| నివాసం | India |
| జాతీయత | Indian |
| రంగము | భౌతిక శాస్త్రము |
| సంస్థ | అలహాబాద్ విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం |
| మాతృ సంస్థ | ఢాకా కళాశాల ప్రెసిడెన్సీ కళాశాల |
| ప్రాముఖ్యత | ఉష్ణ అయనీకరణం |
మేఘనాధ్ సాహా (అక్టోబర్ 6, 1893 — ఫిబ్రవరి 16, 1956) భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త.[1]
1923 లో సాహా అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడయ్యాడు. 1927 లో రాయల్ సొసైటీ లో సభ్యత్వం లభించింది. 1938 లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ కలకత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ను నెలకొల్పి దానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు.