రాజానగరం
| ?రాజానగరం మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | రాజానగరం |
| జిల్లా(లు) | తూర్పు గోదావరి |
| గ్రామాలు | 17 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
92,916 (2001) • 47078 • 45838 • 59.35 • 61.08 • 57.57 |
రాజానగరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. జాతీయ రహదారిపైనున్న ఈ గ్రామం చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్ని కలప మిల్లులు ఉన్నాయి.
విషయ సూచిక |
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం [మార్చు]
రాజమండ్రి కాకినాడ ప్రధాన రహదారి ప్రక్కనే ఉండే ఈ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి దేవుణ్ణి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రజలు కొలుస్తారు. ఈ గుడి 100 సంవత్సరాలకు పూర్వం కట్టినదని, మొదట స్వామి సర్పాకృతిలో ఉండేవారని స్థానికులు చెబుతారు. ఒక పొలంలో ఆసామి నాగలితో దున్నుతుండగా విగ్రహాలు లభించాయని వానిని భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించారని తెలుస్తుంది. సంతానం లేని ఆ రైతు ధనాభివృద్ధితో పాటు సంతానాభివృద్ధిని పొందాడు. ఆనాటి నుండి ఎవరికి ఏ కష్టం వచ్చినా, పెళ్ళి కాకపోయినా, సంతానం లేకపోయినా స్వామిని దర్శించి తమ కోరిక విన్నవించుకొని ఫలితాలను పొందిన ఎందరో భక్తులు ఉన్నారు. ఇక్కడ సుబ్బారాయుడి షష్ఠి పండుగ ఘనంగా జరుపుకుంటారు.
శాసనసభ నియోజకవర్గం [మార్చు]
- పూర్తి వ్యాసం రాజానగరం శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
మండలంలోని గ్రామాలు [మార్చు]
- దివాన్ చెరువు
- నందరాడ
- కలవచర్ల
- రాజానగరం
- నరేంద్రపురం
- వెలుగుబండ
- వెంకటాపురం (రాజానగరం)
- జగన్నాథపురం అగ్రహారం
- కనవరం
- శ్రీకృష్ణపట్నం
- పాలచర్ల
- భూపాలపట్నం
- నామవరం
- కొండ గుంటూరు
- జీ. యెర్రంపాలెం
- పాత తుంగపాడు
- తోకాడ
- ముక్కినాడ
మూలాలు [మార్చు]
- సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుడు, జూన్ 2008 సప్తగిరి లో జి.సుభద్రా దేవి వ్రాసిన వ్యాసం ఆధారంగా.
|
|||||||
|
|
|
|---|---|
| దోసకాయలపాడు • మన్నేపల్లి • విఠలాపురం • మల్కపురం • రాజానగరం • తాళ్ళూరు • మాధవరం • రామభద్రాపురం • బెల్లంకొండవారిపాలెం • లక్కవరం • బొద్దికూరపాడు • నాగంభొట్లపాలెం • సోమవరప్పాడు • శివరాంపురం • వెలుగు వారి పాలెం • తూర్పు గంగవరం • రమణాలవారి పాలెం • తురకపాలెం • తోటవెంగన్నపాలెం |