రాజ్యం పిక్చర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన నర్తనశాల సినిమా పోస్టర్.

రాజ్యం పిక్చర్స్ లేదా రాజ్యం ప్రొడక్షన్స్ సినీ నిర్మాణ సంస్థ.[1] దీనికి అధిపతులు కె.శ్రీధరరావు, నటి లక్ష్మీరాజ్యం. ఈ సంస్థను 1951లో స్థాపించారు. ఈ సంస్థకు అంతర్జాతీయ కీర్తినార్జించిన సినిమా నర్తనశాల. ఈ పతాకంపై 11 చిత్రాలను నిర్మించారు.

నిర్మించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "రాజ్యం పిక్చర్స్ వివరాలు". ఇండియన్ సినిమా వెబ్ సైట్.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు[మార్చు]