వాచస్పతి రాగము

వికీపీడియా నుండి
(వాచస్పతి రాగం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వాచస్పతి రాగము కర్ణాటక సంగీతంలో 64వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితులు పద్ధతి ప్రకారం దీనిని భూషవతి అని పిలుస్తారు.[1][2][3]

రాగ లక్షణాలు[మార్చు]

వాచస్పతి స్కేల్ (Vachaspati scale with shadjam at C)
S R2 G3 M2 P D2 N2 S
S N2 D2 P M2 G3 R2 S

ఈ రాగంలోని స్వరాలు : చతుశ్త్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశ్రుతి ధైవతం , కైశికి నిషాధం. ఇదొక సంపూర్ణ రాగం. ఇది 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

ఉదాహరణలు[మార్చు]

  • కంటజూడుమీ - త్యాగరాజు కీర్తన
  • పరాత్పర - పాపనాశనం శివన్
  • సహస్రాకార మండితే - ముత్తుస్వామి దీక్షితులు
  • ఎన్నడు నీ కృప - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

జన్య రాగాలు[మార్చు]

దీనికి చాలా జన్య రాగాలు ఉన్నాయి. వానిలో భూషావళి, సరస్వతి ముఖ్యమైనవి.

సరస్వతి రాగము[మార్చు]

ఉదాహరణ

మూలాలు[మార్చు]

  1. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
  2. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  3. Carnatic music – a complete system Archived 2011-08-26 at the Wayback Machine from "The Hindu" newspaper.