వావిలాల సోమయాజులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వావిలాల సోమయాజులు (1918 జనవరి 19 - 1992 జనవరి 9) తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు.[1]

వీరు జనవరి 19, 1918 తేదీన గుంటూరు జిల్లా విప్రులపల్లె అగ్రహారంలో జన్మించారు. విద్యాభ్యాసం నర్సారావుపేట, గుంటూరులలో పూర్తిచేసుకొని గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ లో ప్రధానాచార్యుడుగాను, హిందూ కళాశాలలో ఆంధ్ర అధ్యాపకుడుగాను పనిచేశారు.

రచనలు[మార్చు]

వీరు వివిధ సాహిత్య ప్రక్రియలలో గణనీయమైన రచనలు చేశారు.

  • పీయూష లహరి (అనువాదం)
  • నాయకురాలు
  • వసంతసేన
  • డా. చైతన్యం
  • లక్కనభిక్కు
  • శంభుదాసు
  • ఏకశిల
  • నలంద
  • వివాహము (సాంఘిక విమర్శ)
  • మణి ప్రవాళము (వ్యాస సంపుటి)
  • మన పండుగలు
  • దక్షిణదేశ ఆంధ్ర వాజ్మయము
  • సంక్షిప్త భాషా సాహిత్య చరిత్రములు
  • ఆండ్రూకార్నెగీ [2]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. Wikisource link to వావిలాల_సోమయాజులు_సాహిత్యం-1. వికీసోర్స్. 
  2. సోమయాజులు, వావిలాల. ఆండ్రూ కార్నెగీ.