వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 2
Jump to navigation
Jump to search
- 1725: వెనిస్ కు చెందిన ఒక సాహసికుడు, రచయిత గియాకోమో కాసనోవా జననం (1798).
- 1872: అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ F. B. మోర్స్ మరణించాడు (జ. 1791). (చిత్రంలో)
- 1915: రంగస్థల, సినిమా నటుడు, సంగీత దర్శకుడు, నేపధ్యగాయకుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం (మ.1969).
- 1969: భారత సినీ నటుడు అజయ్ దేవగన్ జననం.
- 1933: క్రికెట్ ఆటగాడు మహారాజా రంజిత్ సింహ్జీ మరణించాడు(జ.1872). ఈయన పేరిటే భారత్ లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు.
- 1972: చార్లీ చాప్లిన్ అమెరికా కు తిరిగి వచ్చాడు.
- 2011: భారత్ క్రికెట్ టీం 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.