విశ్వనాథన్ పెరుమాళ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీవిశ్వనాథన్ పెరుమాళ్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెం తరుపున కాంచీపురం (ఎస్.సి) నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యునిగా వున్నారు.[1]

విశ్వనాథ్ పెరుమాళ్

బాల్యం[మార్చు]

వీరు 20 మేనెల 1964 లో తమిళనాడులోని కడలూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఎన్. పెరుమాళ్, పి. ముత్తు లక్ష్మి. వీరు కడలూరులోని పెరియార్ కళాశాలలో బి.ఎ. చదివారు.

కుటుంబము[మార్చు]

వీరు ఆగస్టు 27 1998 లో( పి.పద్మినిని వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కలదు.)

రాజకీయ ప్రస్తావనము[మార్చు]

శ్రీవిశ్వనాథన్ పెరుమాళ్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెస్ తరుపున కాంచీపురం (ఎస్.సి) నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యునిగా వున్నారు. వీరు పార్ల మెంటరీ కంమిటీలో సభ్యునిగా కూడ వున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "detailed Profile: Shri Viswanathan Perumal".[permanent dead link]