వెంపటి చినసత్యం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
వెంపటి చిన సత్యం ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ది చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు. ఈయన 1925 లో జన్మించాడు. కూచిపూడి నాట్యంలో నృత్యనాటికలను ఎన్నిటినో రూపొందించి దేశ విదేశాలలో ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసాడు. ఈయన రూపొందించిన నృత్యనాటికలలో పేరు పొందినవి.