|
|
- మలేషియాలో జరిగిన అజ్లాన్షా పురుషుల హాకీ టోర్నమెంటు ఫైనల్లో భారత్ పై అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
- థామస్ కప్ (పురుషుల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్)ను చైనా వరుసగా మూడవసారి కైవసం చేసుకుంది.
|
|
|
- కర్నూలు జిల్ల్లాలో జరిగిన ఫ్యాక్క్షనిజం దాడిలో తెలుగుదేశం పార్టీ నేత వెంకటప్పనాయుడు దారుణహత్యకు గురైనాడు.
- మలేషియాలో జరుగుతున్న అజ్లాన్షా హాకీ టోర్నమెంటులో భారత్ ఫైనల్ చేరింది.
- ప్రపంచ మహిళా బ్యాట్మింటన్లో ప్రముఖమైన ఉబెర్ కప్ను చైనా వరుసగా ఆరవసారి కైవసం చేసుకుంది.
|
|
|
- పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్ లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి.
|
|
|