సరయు
వికీపీడియా నుండి
| సరయూనది | |
|---|---|
|
|
|
| సంగమ స్థానం | బంగాళాఖాతము |
| పరివాహక ప్రాంతాలు | నేపాల్ |
| పొడవు | 350 కి.మీ. |
| జన్మస్థల ఎత్తు | 4,150 మీ |
సరయు (సంస్కృతం: सरयु) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నది. వేదాలలో మరియు రామాయణంలో ఈ నది ప్రస్తావించబడినది. ఇది గంగానది కి ఉపనది. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారములు చాలించిరి.
మూలాలు [మార్చు]
- పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో., ఏలూరు, 2007.
|
|||||||||||