సి.సుబ్రమణ్యం

వికీపీడియా నుండి

సియస్గా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం (1910 జనవరి 10 - 2000 నవంబర్ 7) భారత దేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడ్డారు. కేంద్రప్రభుత్వంలో ఈయన వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే (1964-67) భారత దేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది. భారత ప్రభుత్వం 1998లో ఈయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది.

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు