సునీల్‌ మిత్తల్‌

వికీపీడియా నుండి

సునీల్‌ మిట్టల్‌ భారత దేశములో చిన్న వయసులోనే మొదటి మొబైల్‌ ఫోన్ సంస్థను[1] ప్రారంభించి, దిగ్విజయంగా మొదటిస్థానంలో నిలిపిన ఈయన చరిత్ర ఎంతో స్ఫూర్తి దాయకం.ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారముతో సత్కరించింది.ఈయన దేశ టెలికామ్‌ రంగంలోనే విప్లవానికి నాంది పలికారు. ఆయన నెలకొల్పిన బ్రాండ్‌ ఎయిర్‌టెల్ జూన్,2008 నాటికి 6.5 కోట్ల ఖాతాదారులతో[1] దేశ మొబైల్‌ సామ్రాజ్యాన్ని ఏలుతోంది.

సునీల్‌ మిత్తల్
Sunil mittal cu.jpg
జననం అక్టోబరు 23 1957 (1957-10-23) (వయసు 55)
Flag of India లూథియానా (India)
వృత్తి చైర్మెన్, భారతీ గ్రూపు,సత్యభారతి స్కూల్స్‌
మతం హిందూ
భార్య/భర్త నైనా
సంతానం ముగ్గురు
తండ్రి సత్యపాల్‌ మిత్తల్
వెబ్‌సైటు www.airtel.in

విషయ సూచిక

బాల్యం [మార్చు]

పుట్టింది లూథియానాలో. అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించారు. హైస్కూల్‌ చదువు ముస్సోరిలో. మెట్రిక్‌ పూర్తయ్యాక మళ్లీ లూథియానా వచ్చి కాలేజీలో చేరారు. ఆర్థికశాస్త్రం, రాజకీయశాస్త్రం ఐచ్ఛికాంశాలుగా 1976లో బీఏ పూర్తి చేశారు.

వ్యక్తిత్వం [మార్చు]

కుటుంబం [మార్చు]

వ్యాపార ప్రస్థానం [మార్చు]

దావోస్ ప్రపంచ ఆర్ధిక ఫోరమ్ సభలో సునీల్ మిత్తల్ (ఎడమ ప్రక్క)

== ఎయిర్ టెల్ గురించి ==నం

ఇతర వ్యాపారాలు [మార్చు]

సామాజిక సేవ [మార్చు]

భవిషత్ ప్రణాళికలు [మార్చు]

ప్రచురణలు [మార్చు]

పుస్తకాలు [మార్చు]

ఉపన్యాసాలు [మార్చు]

వీడియోలు [మార్చు]

పురస్కారాలు [మార్చు]

విశేషాలు [మార్చు]

ఇవికూడా చూడండి [మార్చు]

బయటి లింకులు [మార్చు]

మూలాలు [మార్చు]

  1. 1.0 1.1 ఈనాడు దిన పత్రిక(Dated:13-07-2008):అధికారిక వెబ్సైటు నుండిలార్డ్ అఫ్ ది రింగ్స్ వార్తా కథనం జులై 14, 2008న సేకరించబడినది.