స్వర్ణ సుబ్రహ్మణ్య కవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వర్ణ సుబ్రహ్మణ్య కవి (1901 - 1983) తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అతను ప్రకాశం జిల్లాలోని కోళ్ళపూడి గ్రామంలో కోటేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు 1901 సంవత్సరంలో జన్మించాడు. అతనికి ముగ్గురు కుమారులు: 1931లో విశ్వనాథాచారి, 1933లో వాచస్పతి, 1935 కోటేశ్వరరావులు జన్మించారు.అతని భార్య 1949లో పొన్నూరులోని అమెరికన్ ఆసుపత్రిలో ప్రసవమునకై చేర్చబడి మృతశిశువును జన్మనిచ్చి స్వర్గస్తురాలయ్యెను. అతను 1983లో పరమపదించారు.

రచనలు[మార్చు]

  • విశ్వబ్రాహ్మణులకు ప్రథమ సత్కార అర్హత - వేద వాఙ్మయ పరిశోధనా గ్రంథము
  • పార్వతీ పరిణయము - హరికథ (1929)
  • ఆధ్యాత్మ వీరబ్రహ్మంగారి చరిత్రము (1934)
  • మహాకవి కందుకూరి రుద్రయ రచించిన నిరంకుశోపాఖ్యానము నకు సుధా తరంగిణీ వ్యాఖ్యానము
  • అమరుకావ్యమునకు తాత్పర్యము (1974)
  • ఈశ్వరమ్మగారి కాలజ్ఞానము (1979)
  • శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారి మహిమలు (1979)
  • విశ్వకర్మ వ్రతకల్పము (1980, 1993)
  • భారతీయ మహాశిల్పము
  • మనుసూత్రము
  • యలవర్తి ఆంజనేయ శాస్త్రిగారి జీవితచరిత్ర
  • ఈశ్వరశతకము

మూలాలు[మార్చు]