హిరణ్యాక్షుడు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కశ్యపుడు, దితిల కుమారుడు. ఇతని భార్యలు - ఉపదానవి, పృషద్భానువు. ఇతనికి ముగ్గురు కుమారులు కలరు వారు - ఉలూకుడు, భూతసంతాపనుడు, మహానాభుడు.
[మార్చు] పురాణాల ద్వారా హిరణ్యాక్షుడు
ఇతడు ఇతని సోదరుడు హిరణ్యకశిపుడు. విష్ణువు యొక్క నివాసస్థలమైన వైకుంఠం వాకిలి వద్ద కావలి ఉండే జయవిజయులు, వైకుంఠానికి కాపలాగా ఉన్న జయవిజయులను బ్రహ్మ కుమారులు అయిన సనత్కుమారులు భూలోకమునందు అసురులై జన్మించమని శాపమివ్వడం వలన రాక్షసులుగా జన్మించి వరాహావతారము ధరించిన విష్ణుమూర్తి చేత సంహరింపబడతాడు.
[మార్చు] మూలాలు
- డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనం చేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ).