2008

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2008 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 2004 2005 2006 - 2007 - 2008 2009 2010
దశాబ్దాలు: 1980లు 1990లు - 2000లు - 2010లు 2020లు
శతాబ్దాలు: 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

జనవరి[మార్చు]

Advani.jpg
అద్వానీ

ఫిబ్రవరి[మార్చు]

Sachintendulkar.jpg
సచిన్ టెండూల్కర్

మార్చి[మార్చు]

రాహుల్ ద్రావిడ్.jpg
RahulDravid

ఏప్రిల్[మార్చు]

మే[మార్చు]

జూన్[మార్చు]

జూలై[మార్చు]

ఆగష్టు[మార్చు]

Krishna Kumar Birla.jpg
Krishna Kumar Birla

సెప్టెంబర్[మార్చు]

  • సెప్టెంబర్ 1: భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు నియమితులైనాడు.
  • సెప్టెంబర్ 1: హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇస్రో పరిధిలోకి తీసుకువచ్చారు. ఇదివరకు ఎన్.ఆర్.ఎస్.ఏ.అంతరిక్ష విభాగం అధీనంలో ఉండేది.
  • సెప్టెంబర్ 4: లియాండర్ పేస్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిట్ కైవసం చేసుకున్నాడు. కారా బ్లాక్ (జింబాబ్వే) తో జతకట్టిన పేస్ ఫైనల్లో 7-6 (8-6), 6-4 స్కోరుతో లీజెల్ హ్యూబెర్, జేమీ ముర్రేలపై విజయం సాధించారు.
  • సెప్టెంబర్ 5: బెంగుళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ కు చెందిన పంకజ్ అద్వానీ విజయం సాధించాడు.
  • సెప్టెంబర్ 17: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు.
  • సెప్టెంబర్ 17: బీజింగ్‌లో పారాలింపిక్స్ క్రీడలు ముగిశాయి. 89 స్వర్ణాలతో సహా మొత్తం 211 పతకాలు సాధించి చైనా ప్రథమస్థానం పొదగా, బ్రిటన్, అమెరికాలు రెండో, మూడో స్థానాలలో నిలిచాయి.
  • సెప్టెంబర్ 27: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
  • సెప్టెంబర్ 27: ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి. వదోదరలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ జట్టుపై 187 పరుగుల ఆధిక్యతతో గెల్చింది.
  • సెప్టెంబర్ 27: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్‌కు దక్కింది.
  • సెప్టెంబర్ 28: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
  • సెప్టెంబర్ 28: సింగపూర్ గ్రాండ్‌ప్రిని గెలిచి తొలి రాత్రి ఫార్మూలా-1 రేసు విజేతగా నిల్చి ఫెర్నాండో అలోన్సో రికార్డు సృష్టించాడు.
  • సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెండ్యాల హరికృష్ణ స్పైస్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంటు విజేతగా నిలిచాడు.
పెండ్యాల హరికృష్ణ
  • సెప్టెంబర్ 30: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.

అక్టోబర్[మార్చు]

నవంబర్[మార్చు]

డిసెంబర్[మార్చు]

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

  • రైట్ లివ్లీహుడ్ అవార్డు: భారత్‌కు చెందిన కృష్ణమ్మాళ్, శంకరలింగంజగన్నాథన్ దంపతులకు.
  • నోబెల్ బహుమతులు:
    • వైద్యం:ఫ్రాంకోయిస్ బారీ సినొసీ (ఫ్రాన్స్), లక్ మాంటెగ్నియర్ (ఫ్రాన్స్), జుర్ హాసెన్ (జర్మనీ).
    • భౌతికశాస్త్రం:మకోటో కోబయాషి (జపాన్), తోషిహిడే మస్కావా (జపాన్), యోచిరో నంబు (అమెరికా).

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=2008&oldid=4041528" నుండి వెలికితీశారు