2012 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
జనవరి 2012 [మార్చు]
- జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
- జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
- జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.
మార్చి 2012 [మార్చు]
- మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.
ఏప్రిల్ 2012 [మార్చు]
- ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
- జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.
సెప్టెంబర్ 2012 [మార్చు]
అక్టొబర్ 2012 [మార్చు]
ఇవి కూడా చూడండి [మార్చు]
|
21వ శతాబ్దం |
|
| సంవత్సరాలు |
|
|
| శతాబ్దాలు |
|
|