జాతీయ రహదారి 219 (భారతదేశం)
(ఎన్.హెచ్. 219 నుండి దారిమార్పు చెందింది)
జాతీయ రహదారి 219 | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 150 km (93 mi) |
Major junctions | |
From | కృష్ణగిరి, తమిళనాడు |
To | అనంతపురం, ఆంధ్రప్రదేశ్ |
Location | |
Country | India |
States | తమిళనాడు: 22 km ఆంధ్రప్రదేశ్: 303 km |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 219 ( కొత్త సంఖ్య 110) (ఆంగ్లం: NH-110) భారతదేశంలోని ప్రధానమైన జాతీయ రహదారి.[1] ఇది తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి పట్టణాన్ని కలుపుతుంది. దీని పొడవు సుమారు 150 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్ లో 128 కి.మీ, తమిళనాడులో 22 కి.మీ పొడవు మార్గం కలిగి ఉంది.
దారి[మార్చు]
ఈ రహదారి కృష్ణగిరిలో మొదలై కుప్పం, వెంకటగిరి కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు, పుంగనూరు పట్టణాల ద్వారా ప్రయాణించి మదనపల్లి చేరుతుంది.
నిర్వహణ[మార్చు]
భారతదేశంలోని జాతీయ రహదారుల నిర్వహణ, భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అనే స్వయంప్రతిపత్తి కలిగిన ఏజెన్సీ ఆధ్వర్యంలో సాగుతుంది.ఇది 1988 లో స్థాపించబడింది.[2]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ https://web.archive.org/web/20090225142615/http://www.nhai.org/Doc/project-offer/Highways.pdf
- ↑ "Welcome to NHAI". web.archive.org. 2015-04-14. Archived from the original on 2015-04-14. Retrieved 2021-04-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)