అందరి బంధువయ (సినిమా)
| అందరి బంధువయ (2010 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | చంద్ర సిద్దార్థ |
|---|---|
| నిర్మాణం | చంద్ర సిద్దార్థ,ఆర్.కె |
| కథ | బలభద్రపాత్రుని రమణి |
| చిత్రానువాదం | బలభద్రపాత్రుని రమణి |
| తారాగణం | శర్వానంద్, పద్మప్రియ జానకిరామన్ నరేశ్ ఆర్.కె ఎమ్మెస్ నారాయణ కృష్ణ భగవాన్ విజయ్ సాయి ప్రగతి జీవా |
| సంగీతం | అనూప్ రూబెన్స్ |
| ఛాయాగ్రహణం | గుమ్మడి జయకృష్ణ |
| నిర్మాణ సంస్థ | ఉతోపియా ఎంటర్ ప్రైజెస్ |
| విడుదల తేదీ | మే 14, 2010 |
| భాష | తెలుగు |
అందరి బంధువయ 2010 లో విడుదలైన తెలుగు చిత్రము. అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, నంది పురస్కారం. చంద్ర సిద్ధార్ధ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్, పద్మప్రియ జానకీరామన్ ,నరేష్ , ఎం. ఎస్.నారాయణ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.2010, మే,14 న ఈ చిత్రం విడుదలైంది.
కథ
[మార్చు]నందు (శర్వానంద్) పల్లెటూరి నుండి నగరానికి వస్తాడు. ఇతరులకి సేవ చేయలనే తపనగలవాడు నందు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటాడు. అతని సహోద్యోగి పద్దు (పద్మప్రియ) ఇతనికి విరుద్ద స్వభావము గలది. ఆమెకి ఎప్పుడూ స్వలాభము, డబ్బు పట్ల ఆపేక్ష ఎక్కువ. వీరిద్దరూ తమ జీవితములో ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథ.
తారాగణము
[మార్చు]- శర్వానంద్ - నందు
- పద్మప్రియ జానకిరామన్ - పద్దు
- నరేశ్ -లో తండ్రి
- కృష్ణ భగవాన్ -
- ఎమ్మెస్ నారాయణ -
- జీవా -
- ప్రియాంక నల్కారి
- విజయ్ సాయి
- రామకృష్ణ
- హరితేజ
- ఆర్యన్
- సూర్య
- ఆనంద్
- ప్రగతి
సాంకేతిక బృందము
[మార్చు]- కథ , చిత్రానువాదo- బలభద్రపాత్రుని రమణి
- ఛాయాగ్రహణం - గుమ్మడి జయకృష్ణ
- దర్శకత్వం - చంద్ర సిద్దార్థ
- నిర్మాతలు- చంద్ర సిద్దార్థ, రామకృష్ణ
- విడుదల తేదీ : 14/05/2010
- గాయకులు: జై శ్రీనివాస్ , శ్రావణ భార్గవి, భార్గవి, శ్రీరామచంద్ర , అనూప్ రూబెన్స్, ఎన్. సి. కారుణ్య, దీప్తి మాధురి, ప్రణవి, శ్రావణి,ఆచార్య దిలీప్, నోయెల్ సీన్, అమృత వర్షిణి, ఐశ్వర్య దత్తు శర్మ, శర్వానంద్, పద్మప్రియ
- సంగీతం: అనూప్ రూబెన్స్
- పాటలు: చైతన్య ప్రసాద్
- కూర్పు:నందమూరి హరి
- నిర్మాణ సంస్థ: ఫిల్మోత్సవ్ ఉతోపియా ఎంటర్టైనర్.
పాటల జాబితా
[మార్చు]1.రోజూ రోజూ నిన్నే, రచన: చైతన్య ప్రసాద్, గానం.దీప్తి మాధురి, అనూప్ రూబెన్స్, శ్రావణి
2.మళ్లీ మల్లీ రమ్మని,రచన: చైతన్య ప్రసాద్, గానం.దీప్తి మాధురి, అనూప్ రూబెన్స్
3.నందామాయా, రచన: చైతన్య ప్రసాద్, గానం.శ్రావణ భార్గవి, శ్రీరామచంద్ర,భార్గవి
4.జిగి బిగి చిలక, రచన: చైతన్య ప్రసాద్, గానం.ప్రణవి ఆచార్య, ఎన్.సి.కారుణ్య, దిలీప్, నోయెల్ సియన్
5.సూర్యుడు ఎవరయ్యా, రచన: చైతన్య ప్రసాద్, గానం.అమృత వర్షిణి, జై శ్రీనివాస్, శ్రావణి, ఐశ్వర్యదత్తు శర్మ, అనూప్ రూబెన్స్
6.జామచెట్టుకు జామకాయలు, రచన: చైతన్య ప్రసాద్, గానం.శర్వానంద్, పద్మప్రియ
7.మళ్లీ మళ్లీ రమ్మని(మేల్ వాయిస్) రచన: చైతన్య ప్రసాద్, గానం.అనూప్ రూబెన్స్.